వైరల్గా మారిన బిసిసిఐ స్పెషల్ వీడియో
ముంబై: భారత క్రికెట్ బృందం గురించి బిసిసిఐ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో వైరల్గా మారింది. యుఎఇ వేదికగా జరుగుతున్న ఆసియాకప్ టి20 టోర్నమెంట్లో టీమిండియా బుధవారం తొలి మ్యాచ్ను ఆడిన విషయం తెలిసిందే. యుఎఇతో భారత్ ఈ మ్యాచ్లో తలపడింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు ఉన్న వీడియోను భారత క్రికెట్ బోర్డు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్, […]