Trending
ప్రేమపెళ్లి…. ప్రియురాలి కోసం భార్యను చంపి… దృశ్యం సినిమా చూపించాడు
బెంగళూరు: ప్రియురాలి కోసం గర్భవతిని భర్త తన స్నేహితులతో కలిసి హత్య చేశాడు. అనంతరం రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని నమ్మించడానికి ప్రయత్నించి దొరికిపోయాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం బెళగావి జిల్లా కాగవాడ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఉగార గ్రామానికి చెందిన చైతాలిని ప్రదీప్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చైతాలి గర్భం దాల్చడంతో మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఆమెను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. చైతాలికి బిడ్డ పుడితే తన రెండో పెళ్లి […]
ఈరోజే iPhone 17 ప్రీ బుకింగ్స్ ఓపెన్- టైమ్, ధరల వివరాలు ఇలా..
బ్రిడ్జి పైనుంచి పడిన బస్సు: ఐదుగురు మృతి
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నో సమీపంలోని కోకరీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మలిహాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్రిడ్జి పైనుంచి బస్సు పడిపోవడంతో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. బస్సు హర్దోయ్ నుంచి కైసర్బాఘ్ వెళ్తుండగా బ్రిడ్జి పైనుంచి 20 అడుగుల లోతులో పడిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించారు. గాయపడిన […]
నేడు రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సి.పి.రాధాకృష్ణన్తో పదవీ ప్రమాణస్వీకారం చేయించనున్నారని అధికారులు తెలిపారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ అయిన ఆయన రాష్ట్రపతి భవన్లో ఉదయం 10 గంటలకు తదుపరి ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 67 ఏళ్ల రాధాకృష్ణన్ మం గళవారం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచారు. ఆయన తన ప్రత్యర్థి బి.సుదర్శన్ రెడ్డిని 152 ఓట్ల తేడాతో ఓడించారన్నది తెలిసిన విషయమే. జగ్దీప్ ధనఖడ్ జూలై 21న అర్ధాంతరంగా రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి పదవికి […]
ఆసియా కప్ 2025.. నేడు ఒమన్తో పాక్ తొలి పోరు
దుబాయి: ఆసియాకప్లో భాగంగా శుక్రవారం జరిగే గ్రూప్ఎ మ్యాచ్లో పసికూన ఒమన్తో పాకిస్థాన్ తలపడనుంది. దుబాయి వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్లో పాకిస్థాన్ ఫేవరెట్గా బరిలోకి దిగనుంది. ఒమన్తో పోల్చితే పాక్ అన్ని విభాగాల్లోనూ మెరుగైన జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే సంచనాలకు మరో పేరుగా పిలిచే ఒమన్ను కూడా తక్కువ అంచనా వేయలేం. ఒక్క ఓవర్తో ఫలితం మారిపోయే టి20 క్రికెట్లో ఫలానా జట్టునే గెలుస్తుందని చెప్పడం అత్యాశే అవుతోంది. కానీ టి20 […]
రోడ్లు బాగుంటేనే ప్రాణాలకు భద్రత
కర్ణాటక లోని మంగళూరు సమీపాన మంగళవారం (9.11.25) ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 66 పై 44 ఏళ్ల మహిళ అకస్మాత్తుగా గుంతలో పడిపోగా, అదే సమయంలో స్పీడుగా వచ్చిన ట్రక్కు చక్రాలు ఆమె ప్రాణాలను బలిగొన్నాయి. రోడ్ల భద్రత ఏ విధంగా ఉందో ఈ సంఘటన చెబుతుంది. 2019 23 మధ్యకాలంలో కేవలం రోడ్లపై గుంతల కారణంగానే టూవీలర్లు మరణాలసంఖ్య 9109 వరకు ఉన్నట్టు రోడ్లు, రవాణా మంత్రిత్వశాఖ వెల్లడించడం గమనార్హం. ఉగ్రవాదుల […]
ఇప్పటికీ స్వేచ్ఛాయుత వ్యూహమే!
భారత విదేశాంగ విధానం గురించి ఎస్సిఒ తియాన్జిన్ సమావేశాల తర్వాత పలు విధాలైన వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. వాటిలో అన్నింటి కన్న ఎక్కువగా కనిపిస్తున్న అభిప్రాయం, భారతదేశం ఇక అమెరికా కూటమికి పూర్తిగా దూరమైపోయి చైనా, రష్యా కూటమిలో చేరిపోవటం ఇంకా జరగకున్నా ఆ దిశలో ప్రయాణం మొదలుపెట్టిందినేది.. ఈ అభిప్రాయానికి పరాకాష్ట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి వినిపించింది. తామిక ఇండియాను రష్యాను కూడా చైనాకు కోల్పోయినట్లు తోస్తున్నదని దీనమైన మొహంతో అన్నారాయన. ఆ ముగ్గురి మైత్రి […]
Infosys share buyback : సంస్థ చరిత్రలోనే అతిపెద్ద షేర్ బైబ్యాక్ని ప్రకటించిన ఇన్ఫోసిస్!
బుల్లెట్ రైలును రప్పిద్దాం
మన తెలంగాణ/హైదరాబాద్: కొత్తగా అభివృద్ధి చేస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే ప్రతిపాదనలకు అనుగుణంగా హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్- బెంగుళూరు హైస్పీడ్ బుల్లెట్ రైలు ప్రాజెక్టుల సర్వే, అలైన్మెంట్ ప్రతిపాదనలను మరోసారి పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైల్వే అధికారులకు సూచించారు. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, లైన్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి స్ప ష్టం చేశారు. అవసరమైన నిధులను సమకూర్చడంతో పాటు భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం […]