రామ్‌గోపాల్‌వర్మపై మరో కేసు నమోదు

Ram Gopal Varma

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై రిటైర్డ్ ఐపిఎస్ అంజనా సిన్హా హైదరాబాద్‌లో ఫిర్యాదు చేశారు. తన అనుమతి లేకుండా తన ఐడెంటిటీని తప్పుగా ఉపయోగించారని ఆమె రాయదుర్గం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దహనం అనే వెబ్‌సిరీస్‌లో తన అనుమతి లేకుండా తన ఫ్రొఫెషనల్ ఐడెంటిటీని వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించారని అంజనా ఫిర్యాదులో పేర్కొన్నారు. ’దహనం’ వెబ్‌సిరిస్‌కు నిర్మాత రామ్‌గోపాల్‌వర్మ, దర్శకుడు అగస్త్య మంజు. 2022లో చిత్రీకరించిన దహనం వెబ్‌సిరీస్‌పై ఫిర్యాదు వచ్చింది. కథ రాయల సీమ […]

బిజెపిది నకిలీ జాతీయవాదం: కెటిఆర్

వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను బిఆర్‌ఎస్ స్వాగతించడాన్ని విమర్శిస్తున్న బిజెపి నేతలకు భారత రాజ్యాంగం, సుప్రీం కోర్టు మీద ఏమాత్రం గౌరవం లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. బిజెపిది నకిలీ జాతీయవాదమని, తమది మాత్రం ఆచరణలో, ఆత్మలో నిజమైన జాతీయవాదమని స్పష్టం చేశారు. కులం, మతం, వర్గం చూడకుండా ప్రతి భారతీయుడినీ సమానంగా ఆదరించడమే తమ దృష్టిలో నిజమైన జాతీయవాదం అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయవాదానికి, దురహంకార దేశభక్తికి (జింగోయిజం) […]

త్వరలో కిషోర బాలికా సంఘాలు : మంత్రి సీతక్క

మహిళా స్వయం సహాయక బృందాల తరహాలోనే కౌమార బాలిక సంఘాలను ఏర్పాటు చేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్క ప్రకటించారు. కౌమార బాలిక సంఘాల ఏర్పాటు పై అధికారులకు మంత్రి సీతక్క దిశ నిర్దేషం చేశారు. కౌమార బాలిక సంఘాల ఏర్పాటుతో ఎన్నో సామాజిక రుగ్మతలను రూపుమాపవచ్చని మంత్రి పేర్కొన్నారు. బేగంపేటలోని జ్యోతి రావు పూలే ప్రజా భవన్‌లో కౌమార బాలికల భద్రత, ఆరోగ్యం, పోషణ, […]

ఎయిర్‌టెల్‌తో సైబర్ మోసాలకు బ్రేక్: కస్టమర్ల ఆర్థిక నష్టాలు 70% తగ్గాయంటున్న కంపెనీ

ఎయిర్‌టెల్ అమలు చేస్తున్న అధునాతన యాంటీ-ఫ్రాడ్ కార్యక్రమాల వల్ల కస్టమర్ల ఆర్థిక నష్టాలు దాదాపు 70% వరకు తగ్గాయని కంపెనీ ప్రకటించింది. ఈ విషయం ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) నివేదిక ద్వారా స్పష్టమైందని తెలిపింది.

దారుణం.. మూడో అంతస్తు నుంచి 6 ఏళ్ల బాలికను తోసి చంపిన సవితి తల్లి

బెంగళూరు: కర్ణాటకలోని బీదర్ లో విషాద సంఘటన చోటుచేసుకుంది. మూడో అంతస్తు నుంచి 6 ఏళ్ల బాలికను సవిత తల్లి కిందకు తోసి హత్య చేసిిన దిగ్భ్రాంతికరమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిసిటివి ఫుటేజ్ ఆధారంగా సవితి తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన ఆగస్టు 27న బీదర్ పట్టణంలోని ఆదర్శ్ కాలనీలో జరిగింది. 6 సంవత్సరాల బాలిక సాన్వి మూడవ అంతస్తు నుండి అకస్మాత్తుగా కింద పడి […]

రాష్ట్ర వృద్ధిరేటు 15 శాతం సాధించాలి.. శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు : కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు

రాష్ట్ర వృద్ధిరేటు 15 శాతం సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శాంతిభద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు.

జెమినీ ఏఐతో రెట్రో లుక్.. రెడీమేడ్ బాలీవుడ్ పోస్టర్స్‌కి ఈ ప్రాంప్ట్స్ చాలు

Retro Bollywood look: ‘వింటేజ్ సారీ’ ఏఐ ట్రెండ్ హల్‌చల్ చేస్తోంది. జెమినీ ఏఐకి చెందిన ‘నానో బనానా’ టూల్ ద్వారా మీరు పాతతరం బాలీవుడ్ నటిలా మారిపోవచ్చు. మీ సెల్ఫీని అదిరిపోయే 90ల నాటి సినిమా పోస్టర్‌గా మార్చేయవచ్చు. రెట్రో బాలీవుడ్ లుక్ కోసం జెమినీలో వాడాల్సిన బెస్ట్ ప్రాంప్ట్స్ ఇక్కడ ఉన్నాయి.

భారతగడ్డపై తొలి మ్యాచ్‌లోనే శతక్కొట్టిన ఆసీస్ యువ క్రికెటర్

Sam Konstas

లక్నో: ఆస్ట్రేలియా-ఎ జట్టు ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తోంది. భారత్-ఏ జట్టుతో ఆసీస్ అనాధికారిక టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. లక్నో‌లో ఏకనా స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్‌లో ఆసీస్ యువ క్రికెటర్ శామ్ కాన్‌స్టాస్(Sam Konstas) చెలరేగిపోయాడు. 114 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 109 పరుగులు చేశాడు. శామ్‌తో పాటు మరో ఓపెనర్ క్యాంపె‌బెల్‌ కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. 97 బంతుల్లో 10 ఫోర్లు 2 సిక్సుల సాయంతో 88 […]

అత్యాచారం కేసులో దోషికి 24 ఏళ్ల జైలు శిక్ష

Nalgonda Court

నల్గొండ: పదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో నల్గొండ కోర్టు (Nalgonda Court) సంచలన తీర్పు వెలువరించింది. దోషి మర్రి ఊషయ్యకు 24 ఏళ్ల జైతు శిక్షతో పాటు.. 40 వేల రూపాయిల జరిమానా విధిందచింది. ఇక బాలికకు రూ.10 లక్షలు నష్టపరిహాం చెల్లించాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. 2023 మార్చిలో నల్గొండ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. ఈ కేసులో ఇవాళ పోక్సో కోర్టు ఇన్‌చార్జ్ జడ్జి రోజా రమణి తీర్పు వెలువరించారు. Also Read : […]

ఈసారి బ్రహ్మోత్సవాలకు ఇస్రో హెల్ప్.. ఏపీలో 1000 ఆలయాల నిర్మాణం.. టీటీటీ బోర్డు కీలక నిర్ణయాలు!

ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ప్రకటించింది. బ్రహ్మోత్సవాలకు వేలాది మంది భద్రతా సిబ్బందిని ఉపయోగిస్తున్నట్టుగా వెల్లడించింది.