Trending
కాలేజీలు బంద్ చేస్తే విద్యార్థుల పరిస్థితి ఏంటి?: బండి
హైదరాబాద్: బిఆర్ఎస్ మాజీ సిఎం కెసిఆర్ పదేళ్ల పాలనలో రూ. వేల కోట్ల బకాయిలు పెట్టారని బిజెపి కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించకపోవడం దుర్మార్గం అని అన్నారు. ఈ సందర్భంగా మంచిర్యాలలో బండి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలన వచ్చినా పరిస్థితి మారలేదని, కాలేజీలకు టోకెన్లు టైంపాస్ చేస్తున్నారని విమర్శించారు. కాలేజీలు బంద్ చేస్తే విద్యార్థుల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని […]
Waqf Amendment Act : వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. కొన్ని నిబంధనలపై స్టే
మంచినీళ్ల బాబా… ముంచేస్తున్నాడు
హైదరాబాద్: దొంగ బాబాల్లో ఈ బాబాకు పెట్టింది పేరు. మందులతో కాదు మంచి నీళ్లతో రోగాన్ని మాయం చేస్తానని దొంగ బాబా ప్రజలను మోసం చేస్తున్నాడు. ఒక దొంగ బాబా ప్రజలను నమ్మించేందుకు సినిమాటిక్ లెవెల్లో ఒక పెద్ద నాటకమే ఆడాడు. ఓ రోగి పెద్ద ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని దొంగ బాబా వద్దకు వచ్చాడు. సదరు రోగి ఆక్సిజన్పై బతుకుతున్నట్టుగా బాబా వద్దకు రాగానే సిలిండర్ మాస్క్ తీసేసి బాబా నీళ్లు తాగిపించాడు. వెంటనే రోగం […]
ఇంజినీర్స్ డే.. హైదరాబాద్ను వరదల నుండి రక్షించిన ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య!
ITR filing last date : ఐటీఆర్ ఫైలింగ్ గడువును పొడిగించారా? ఆదాయపు పన్నుశాఖ నుంచి బిగ్ అప్డేట్..
గుండ్ల పోచంపల్లిలో వి కన్వెన్షన్ హాల్ గోడ కూలి ఒకరు మృతి
గుండ్లపోచంపల్లి: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. వి కన్వెన్షన్ ప్రహరీ గోడ కూలి ఒకరు మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం… గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని వి కన్వెన్షన్ హాల్ పహారి గోడ భారీ వర్షానికి సోమవారం ఉదయం తెల్లవారుజామున కూలింది. దీంతో గోడకు అనుకొని అపర్ణ ఆర్ఎంసి కంపెనీ లో పనిచేస్తున్న కార్మికులు షెడ్ల వేసుకొని నివాసం ఉంటున్నారు. ఒక్కసారి […]
హృదయాలను హత్తుకునే ‘సఖిరే..’
శివ కందుకూరి హీరోగా ‘చాయ్ వాలా’ చిత్రాన్ని హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాధా విజయలక్ష్మి, వెంకట్ ఆర్. పాపుడిప్పు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రమోద్ హర్ష రచన, దర్శకత్వం వహిస్తున్నారు. మేకర్స్ తొలి పాటను విడుదల చేశారు. ‘సఖిరే..’ అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ హృదయాలను హత్తుకుంటోంది. క్యాచీ ట్యూన్తో మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ ఆర్.విహారి ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశారు. సురేశ్ బనిశెట్టి రాసిన ఈ పాటను కపిల్ కపిలన్ […]