అమెరికా ‘హైర్ యాక్ట్’తో భారత ఐటీ రంగానికి భారీ షాక్? 25% పన్ను ప్రభావం ఉంటుందా?

అమెరికాలో ప్రతిపాదిత ‘హైర్ యాక్ట్’ భారత ఐటీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం. ఈ బిల్లు ప్రకారం, విదేశీ సేవలకు 25% పన్ను విధించాలని ప్రతిపాదన. ఇప్పటికే కష్టాల్లో ఉన్న భారత ఐటీ కంపెనీలకు ఇది మరింత భారంగా మారవచ్చు.

తన సొంత దేశంలో నిరసనలపై ఘాటుగా స్పందించిన బాలీవుడ్ నటి.. ఇది ఓ బ్లాక్ డే అంటూ..

తన సొంత దేశంలో నిరసనలు, వాళ్లపై ఫైరింగ్ జరపడంపై బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా ఘాటుగా స్పందించింది. నేపాల్ కు ఇది ఓ బ్లాక్ అంటూ ఆమె చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఖాట్మాండులో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే.

ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో పీజీ, పీహెచ్‌డీ అడ్మిషన్లు!

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పలు కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పీహెచ్‌డీ అడ్మిషన్లకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏపీ ఇంటర్ ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్ విడుదల.. ఈ తేదీలోపు చెల్లించాలి, ఎంతంటే?

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్టు ఐపీఈ మార్చి 2026 ఫీజు వివరాలను వెల్లడించింది. చివరి తేదీని కూడా ప్రకటించింది. ఆలస్యం చేస్తే ఛాన్స్ ఉండదని కూడా తెలిపింది.

ఇంజినీరింగ్ మూడో విడత కౌన్సెలింగ్ స్టార్ట్.. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి?

AP EAMCET Counselling 2025 : ఈఏపీసెట్ మూడో విడత కౌన్సెలింగ్ కోసం షెడ్యూల్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు eapcet-sche.aptonline.in/EAPCETలో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

ఉపరితల ఆవర్తన ప్రభావంతో వచ్చే 24 గంటల్లో ఇక్కడ వర్షాలు!

తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు ఉంటాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఉపరితల ఆవర్తనంతో పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

యూరియా కొరతతో రైతులకు తీవ్ర ఇబ్బందులు.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ‘అన్నదాత పోరు’

రాష్ట్రవ్యాప్తంగా అన్నదాత పోరు కార్యక్రమాన్ని చేపట్టింది వైసీపీ. ఇందులో భాగంగా యూరియా కొరతపై ప్రభుత్వంపై నేతలు విమర్శలు గుప్పించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాలు సమర్పించారు.

సిఎం రేవంత్ రెడ్డి గోబెల్స్‌ను మించిపోయారు:హరీష్ రావు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. గోబెల్స్‌ను మించిపోయారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి మాటలు వింటే అబద్ధాలు సైతం ఆత్మహత్య చేసుకుంటాయన్నారు. మూసీకి ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ నీళ్లు వస్తున్నాయని రేవంత్ పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. కెసిఆర్ కట్టిన కాళేశ్వరం నీళ్లతోనే సిఎం రేవంత్ రెడ్డి.. మూసీ ప్రాజెక్టును చేపట్టారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజక్టులో భాగంగానే మల్లన్నసాగర్‌కు నీళ్లు వస్తున్నాయన్నారు తెలిపారు. కెసిఆర్ నిర్మించిన మల్లన్నసాగర్ హైదరాబాద్‌కు వరంగా మారిందని స్పష్టం … Read more

కెటిఆర్‌పై నమోదైన కేసులు కొట్టేసిన హైకోర్టు

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌పై నమోదైన కేసులను మంగళవారం హైకోర్టు కొట్టేసింది. గతేడాది పదోతరగతి ప్రశ్నాపత్రాల లీక్‌పై కెటిఆర్ ట్వీట్ చేశారు. ఈ విషయంపై ఎటువంటి ఆధారాలు లేకుండా కెటిఆర్ తమ పేరు ఎలా చెబుతారని కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేయడంతో నల్గొండలో వేరువేరు పోలీస్ స్టేషన్‌లలో కెటిఆర్‌పై మూడు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తనపై నమోదయిన కేసులను కొట్టివేయాలంటూ కెటిఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ … Read more