మేడారం అభివృద్ధి పనులు 100 రోజుల్లో పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలి : సీఎం

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చూట్టారు. గోదావరి తాగునీటి ప్రాజెక్టు ఫేజ్ 2, 3 పథకాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం అనంతరం తన కార్యాలయంలో దేవాలయాల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు.,తెలంగాణ న్యూస్ Source

జూబ్లీహిల్స్ అభ్యర్థి దానం?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దింపాలని ఆ పార్టీ అధిష్ఠానం వ్యూత్మకంగా అడుగులు వేయాలని యోచిస్తోన్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం నుంచి దానం నాగేందర్‌ను గట్టెక్కించడం, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సానుకూల వాతావరణ ఉందనే సంకేతాన్ని పంపించాలనే ద్విముఖ వ్యూహంతో ఉన్నట్టు ఈ వర్గాల సమాచారం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రధాన […]

మరికొద్ది గంటల్లో యాపిల్ ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ ఈవెంట్.. లైవ్ ఎక్కడ

సాంకేతిక ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాపిల్ ‘awe dropping’ ఈవెంట్ మరికొద్ది గంటల్లో మొదలుకానుంది. కొత్త ఐఫోన్ 17 సిరీస్, అద్భుతమైన ఫీచర్లతో రాబోతున్న యాపిల్ వాచ్, అలాగే కొత్త ఎయిర్‌పాడ్స్… ఇలాంటి ఎన్నో ఆవిష్కరణలు ఈసారి ఈవెంట్‌ను ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లేలా ఉన్నాయి.,బిజినెస్ న్యూస్ Source

Eclipse today : ఈ రోజు ఎర్రగా కనిపించనున్న చంద్రుడు- గ్రహణం వేళ

ఈ రోజు, అంటే సెప్టెంబర్​ 7 రాత్రి బ్లడ్​ మూన్​ కనిపించనుంది. దీని వెనుక కారణం ఏంటి? ఇండియాలో ప్రజలు ఏ టైమ్​లో చూడొచ్చు? సాధారణ కంటితో చూస్తే సమస్యలు ఉంటాయా? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..,జాతీయ – అంతర్జాతీయ న్యూస్ Source

కొత్త హెల్త్ కార్డుల జారీ ద్వారా 7.14 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈహెచ్ఎస్) విధి విధానాలు సిద్ధం చేయాలని ఉన్నతాధికారులను సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. దీనిద్వారా లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధీ చేకూరనుంది.,తెలంగాణ న్యూస్ Source

వ్యక్తి దారుణ హత్య! ప్రియుడితో కలిసి చంపేసిన మూడో భార్య- మృతదేహాన్ని సంచులకు

ప్రియుడితో కలిసి ఓ మహిళ తన భర్తను చంపేసింది! ఆమె ఆయనకు మూడో భార్య. మధ్యప్రదేశ్​లోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.,జాతీయ – అంతర్జాతీయ న్యూస్ Source

అర్బన్ కంపెనీ ఐపీఓ రేపు ప్రారంభం: గ్రే మార్కెట్‌లో రూ. 28 ప్రీమియం!

Urban Company IPO GMP today: అర్బన్ కంపెనీ ఐపీఓ సెప్టెంబర్ 10న ప్రారంభం కానుంది. ఒక్కో షేరు ధర రూ. 98 నుంచి రూ. 103 మధ్య నిర్ణయం. గ్రే మార్కెట్‌లో (జీఎంపీ) రూ. 28 ప్రీమియంతో ట్రేడ్ అవుతోంది.,బిజినెస్ న్యూస్ Source

బుధవారం రాశిఫలాలు (10-09-2025)

Rasi Phalalu In Telugu Daily

మేషం – ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల పరంగా లౌక్యాన్ని ప్రదర్శించి లాభపడతారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బహుమతులను అందుకుంటారు. వృషభం – ప్రతి విషయాన్ని కీడేంచి మేలెంచమన్న విధంగా చూస్తారు. మీ ప్రయోజనాలు పదిలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో స్వల్ప భేదాభిప్రాయాలు చోటు చేసుకునే సూచనలున్నాయి. జాగ్రత్త వహించాలి. మిథునం – మీ ప్రయోజనాలు పదిలంగా ఉంటాయి. ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగ్గా ఉంటాయి. గోప్యంగా కొన్ని పనులు చేపట్టి వాటిని […]

ఉపరాష్ట్రపతి ఎన్నికలకు రంగం సిద్ధం: రాధాకృష్ణన్ Vs రెడ్డి.. గెలుపు ఎవరిదంటే?

భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రేపు సెప్టెంబరు 9, 2025 మంగళవారం రోజున ఈ ఎన్నిక నిర్వహిస్తారు.,జాతీయ – అంతర్జాతీయ న్యూస్

ఉపరాష్ట్రపతి జీతం ఎంత? అలవెన్సులు, పింఛను పూర్తి వివరాలు తెలుసుకోండి

భారత ఉపరాష్ట్రపతికి ప్రత్యేకంగా జీతం అంటూ ఉండదు. రాజ్యసభ ఛైర్మన్‌గా మాత్రమే జీతం పొందుతారు. మరి భత్యాలు, ఇతర వసతుల గురించి ఇక్కడ తెలుసుకోండి.,జాతీయ – అంతర్జాతీయ న్యూస్ Source