మద్యం నియంత్రణకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు : కొల్లు రవీంద్ర
అమరావతి: గత వైసిపి ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగిందని ఎపి మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గత ప్రభుత్వంలో నాసిరకం మద్యం సరపరా చేసి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీశారని అన్నారు. బెల్టు షాపులు, నకిలీ మద్యం అమ్మకాలపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాల్లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసిపి ఎమ్మెల్సిలు తోట త్రిమూర్తులు, శివరామిరెడ్డి అడిగిన ప్రశ్నలకు కొల్లు రవీంద్ర సమాధానం చెప్పారు. గత ప్రభుత్వంలో మద్యం విషయంలో అంతా మంచి జరిగిందని వైసిపి చెప్పడం సిగ్గు చేటని, […]