సింగరేణి కార్మికులు 34 శాతం బోనస్
ఒక్కొక్క పర్మినెంట్ కార్మికుడికి రూ. 1,95,610 ప్రతి కాంట్రాక్టు కార్మికుడికి రూ.5,500/ మొత్తం 71 వేలమంది కార్మికులకు ప్రయోజనం కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా సింగరేణి అభివృద్ధి తగ్గిన జిఎస్టితో తెలంగాణకు రూ.7వేల కోట్ల నష్టం ఈ నష్టాన్ని కేంద్రమే భరించాలి జిఎస్టి సంస్కరణలపై కేంద్రం.. ఏకాపక్ష నిర్ణయం తీసుకొని రాష్ట్రాలపై భారం మోపడం సరికాదు:ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: సింగరేణి లాభాల్లో కార్మికులకు 34 శాతం వాటాలు పంచాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సిఎం రేవంత్రెడ్డి […]