రాయదుర్గంలో స్కూటీని ఢీకొట్టిన కారు: ఇద్దరు యువకులు మృతి
రంగారెడ్డి: హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. శనివారం అర్థరాత్రి జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది… మహ్మద్ అబ్దుల్ నజీర్ ఫహద్(22), మహ్మద్ అబ్దుల్ ఆహదుద్దీన్ ఖాన్(25) అనే యువకులు స్కూటీపై టోలీచౌకీ నుంచి గచ్చిబౌలి వెళ్తున్నారు. Also Read: అక్కడి జంగ్ సైరన్ ఇక్కడా మోగుతుందా? రాయదుర్గంలోని హనుమాన్ టెంపుల్ సమీపంలో వెనుక నుంచి అతి వేగంగా స్కూటీని […]