మారిషస్ ప్రధానితో సోనియా, రాహుల్ భేటీ

న్యూఢిల్లీ: భారత్‌లో పర్యటిస్తున్న మారిషస్ ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గులాంను మంగళవారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న రాహుల్ గాంధీ కలిశారు. భారత్, మారిషస్ మధ్య ‘శాశ్వత స్నేహం’ గురించి వారు చర్చించారని సమాచారం. ‘రెండు దేశాలు, ప్రజల మధ్య శాశ్వత స్నేహం గురించి మేము చర్చించాము’ అని రాహుల్ గాంధీ ఆ తర్వాత వాట్సాప్‌లో పోస్ట్ పెట్టారు. భారత్, మారిషస్ మధ్య ఉన్న గొప్ప సాంస్కృతిక సంబంధాలను ప్రతిబింబిస్తూ.. […]

రాహుల్‌కు సిగ్గుందా?

KTR

తెలంగాణలో జరుగుతున్న ఎంఎల్‌ఎ చోరీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సిగ్గుపడాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ‘ఇది రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో లేవనెత్తుతున్న ఓటు చోరీ కంటే దారుణమైన నేరం’ అని పేర్కొన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధమైన ప్రక్రియలో భాగస్వామి అయినందుకు రాహుల్ గాంధీకి సిగ్గుందా…? అని ప్రశ్నించారు. తెలంగాణలో కొనసాగుతున్న ఎంఎల్‌ఎల ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ అవలంబిస్తున్న విధానాలపై కెటిఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో […]

ఓటు చోరీ నినాదంతో ప్రజల్లోకి.. రాహుల్ గాంధీ వెల్లడి

రాయ్‌బరేలీ: దేశ ప్రజల ముందుకు కాంగ్రెస్ పార్టీ.. ఓటు చోర్, గద్ది చోడ్ నినాదంతో మరింత బలంగా వెళ్లుతుందని పార్టీ నేత రాహుల్ గాంధీ తెలిపారు. ప్రజల నిజమైన ప్రజాస్వామిక ఓటు హక్కు చోరీ అయిందని, దేశవ్యాప్తంగా ఇది జరిగిందని చెప్పారు. ఇదే విషయాన్ని తమ పార్టీ రాబోయే రోజులలో మరింత ఆశ్చర్యకర నాటకీయ ఉదాహరణలతో ప్రజల ముందుంచుతుందని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని తమ సొంత పార్లమెంటరీ నియోజకవర్గం రాయ్‌బరేలీలో రెండు రోజుల పర్యటనకు రాహుల్ బుధవారం వచ్చారు. […]