పరిహారం కోసం పులి నాటకం… పెన్షన్ కోసం భర్తను చంపి…
బెంగళూరు: భర్త మరణిస్తే పెన్షన్ రావడంతో పులి దాడిలో చనిపోతే ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో నగదు వస్తుందని ఆశ పడి భర్తను భార్య చంపి అనంతరం పెంటకుప్పలో పాతి పెట్టింది. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం మైసూరు జిల్లా హుణసూరు తాలూకాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. చిక్కహెజ్జూరు గ్రామంలో వెంకటస్వామి(54), సల్లాపురి(48) అనే దంపతులు నివసిస్తున్నారు. తన భర్త చనిపోతే పెన్షన్ వస్తుందిన భార్య సల్లాపుర ఆశపడింది. దీంతో భర్త పులి దాడి […]