ప్రజలు మిమ్ముల్ని విశ్వసించరు: అద్దంకి దయాకర్

రాష్ట్ర ప్రజలు బిఆర్‌ఎస్ పార్టీని నమ్మే పరిస్థితులు లేవని, గద్వాలలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు ఎంత గొంతు చించుకున్నా, బట్టలు విప్పుకున్నా ఫలితం ఉండదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. వంద ఎలుకలు తిన్న పిల్లి కాశీ యాత్రకు పోయినట్లు కెటిఆర్ తీరు ఉందని విమర్శించారు. బిఆర్‌ఎస్ పార్టీ పదేండ్ల పాలనలో 39 మంది ఎమ్మెల్యేలను బిఆర్‌ఎస్ లో చేర్చుకున్న విషయాన్ని అద్దంకి దయాకర్ గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి మోగోడు అయితే పార్టీ […]