ఇది నవభారతం.. ఎవరికీ భయపడం
ఇది టెర్రరిస్టులను వారి ఇళ్లలోనే మట్టుబెట్టే నయా భారత్ అణు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు ఆపరేషన్ సిందూర్తో కలిగిన నష్టాన్ని అంగీకరించిన జైషే ఉగ్రవాద సంస్థ ఇప్పటికైన వాస్తవం వెల్లడైంది ఇది ఆపరేషన్ సిందూర్కు అద్దంపడుతున్నది మధ్యప్రదేశ్ పర్యటనలో ప్రధాని 75వ వసంతంలోకి అడుగుపెట్టిన నరేంద్ర మోడీ న్యూఢిల్లీ : అణు బెదిరింపులకు భారతదేశం భయపడబోదని ప్రధాని నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు. తన 75వ పుట్టినరోజు సందర్భంగా ధార్ లో జరిగిన భారీర్యాలీలో ప్రసంగించిన ప్రధాని భారతదేశం […]