వైసిపి చర్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: లోకేష్
అమరావతి: శాసనసభకు రావాల్సిన బాధ్యత మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి కు లేదా? అని ఎపి మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. పులివెందుల సమస్యలైనా సభ దృష్టికి తేవాలి కదా అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..కులాలు, ప్రాంతాలు మధ్య చిచ్చుపెట్టాలని చేసే పార్టీ వైసిపి అని వైసిపి చర్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జగన్ ఎక్కడికైనా వెళ్లవచ్చు.. హౌస్ అరెస్టులు ఏమీ ఉండవని తెలియజేశారు. పెట్టుబడిదారులను భయపెట్టాలని […]