పిడుగుపాటుకు ఏడుగురు మృతి

రాష్ట్ర వ్యాప్తంగా పిడుగు పాటుకు ఏడుగురు మృతి చెందారు. నిర్మల్ జిల్లాల్లో ఇద్దరు దంపతులతో పాటు ఒక వ్యక్తి మృతి చెందగా, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ముగ్గురు కూలీలు మృత్యువాతపడ్డారు. ఖమ్మం జిల్లాల్లో ఒక్కరు పిడుగు పాటుకు బలయ్యారు. నిర్మల్ జిల్లా పెంబి మండలం గుమ్మేన ఏంగ్లాపూర్ గ్రామానికి చెందిన దంపతులు అల్లేపు ఎల్లయ్య, ఆల్లేపు ఏళ్లవ్వతో పాటు బండారు వెంకటిలు గ్రామ సమీపంలో వ్యవసాయ పనులకు వెళ్లారు తిరిగి వస్తున్న క్రమంలో పిడుగు పడటంతో అక్కడిక్కడే […]