Latest News
భారత స్టాక్ మార్కెట్కు జోష్.. 600 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
భారత క్రికెట్ జట్టు జెర్సీకి కొత్త స్పాన్సర్ ఎవరంటే..
ముంబై: భారత క్రికెట్ జట్టుకు (Team India) కొత్త జెర్సీ స్పాన్సర్ దొరికేసింది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆన్లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో డ్రీమ్ 11 భారత జట్టు జెర్సీ స్పాన్సర్గా ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో కొత్త స్పాస్సర్ లేకుండానే టీం ఇండియా ఆసియాకప్ బరిలోకి దిగింది. తాజాగా కొత్త స్పాన్సర్ కోసం బిసిసిఐ అభ్యర్థనలు స్వీకరించింది. ఇందులో అపోలో టైర్స్ సంస్థ స్పాన్సర్షిప్ను దక్కించుకుంది. స్పాన్సర్షిప్ కోసం కాన్వా, జెకె […]
క్రిస్టల్ బ్లాక్ పెరల్ కలర్లో హోండా అమేజ్.. అన్ని వేరియంట్లలో లభ్యం
ఆ కేసులో సోనూసూద్ సహా మాజీ క్రికెటర్లకు ఇడి సమన్లు
న్యూఢిల్లీ: నటుడు సోనూ సూద్ తాజాగా చిక్కుల్లో ఇరుక్కున్నారు. మనీలాండరింగ్ కేసులో నటుడు సోనూసూద్తో (Sonu Sood) పాటు మరో ఇద్దరు మాజీ క్రికెటర్లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సమన్లు జారీ చేసింది. ఈ నెల 22న మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప, 23న యువరాజ్ సింగ్, 24న సోనూసూద్లను విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది. నిషేధిత ఆన్లైన్ బెట్టింగ్ యావ్ లావాదేవీల్లో మనీలాండరింగ్కు సంబంధించి ఇడి ఊతప్పను ప్రశ్నించనుంది. ఈ కేసులో (Sonu Sood) […]
డ్రైవర్లకు రూ.15 వేలు.. ఇదిగో వాహన మిత్ర స్కీమ్ అప్లికేషన్ ఫారమ్.. ఈ వివరాలు ఉండాలి!
జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ కుటుంబం ముక్కలైంది: మసూద్ ఇలియాస్ కాశ్మీరీ
Google Gemini AI photo editing prompts : ఈ ప్రాంప్ట్లతో అదిరిపోయే గర్భా ఫొటోలు చేసుకోండి..
జగన్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలి: ఆనం
అమరావతి: రాజకీయ అవినీతిలో కూరుకుపోయిన వ్యక్తి మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఎపి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాజధాని అమరావతిపై జగన్ వ్యాఖ్యలు అర్థరహితం అని అన్నారు. ఈ సందర్భంగా ఆనం మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని విషయంలో గతంలో ఏం చెప్పారో జగన్ కు గుర్తు లేదని, దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం అని చంద్రబాబుపై విమర్శలకు మతి పోయిందని మండిపడ్డారు. జగన్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు. […]
కోహ్లీ బయోపిక్ అస్సలు చేయను.. : అనురాగ్ కశ్యప్
టీం ఇండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ బయోపిక్ వస్తుందని చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకూ అందులో ఏ ఒకటి నిజం కాలేదు. కానీ, క్రికెట్ అభిమానులు, ముఖ్యంగా కోహ్లీ ఫ్యాన్స్కి మాత్రం ఆతడి బయోపిక్కి చూడాలని ఎంతో ఆతృతగా ఉంది. తాజాగా ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్కు (Anurag Kashyap) కోహ్లీ బయోపిక్ గురించి ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు. కోహ్లీ బయోపిక్ను చేయనని ఆయన అన్నారు. కోహ్లీ అంటే […]