గుంటూరులో విజృంభించిన అతిసార… 30 మంది ఆస్పత్రిలో చేరిక
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో అతిసార విజృంభించింది. వాంతులు, విరోచనాలతో 30 మందికి అస్వస్థత గురికావడంతో గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గుంటూరులోని ఆర్టీసీ కాలనీ రెడ్లబజార్, బుచ్చయ్య తోట నల్లచెరువు, రెడ్డిపాలెంలో అతిసార ప్రబలినట్టు సమాచారం. బాధితులను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. Also Read: హలీవుడ్ స్థాయికి హైదరాబాద్ భారీ వర్షాలు కురవడంతో నీటి వనరులు కలుషితం కావడంతో దీనికి ప్రధాన కారణమని […]