గ్రూప్-1 అవకతవకలపై బిజెపి కిమ్మనడంలేదు: కెటిఆర్
హైదరాబాద్: ఏకంగా గ్రూప్-1 పరీక్షలనే రద్దు చేయాలని హైకోర్టు చెప్పిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి ఎన్ని స్కాములు చేసినా బిజెపి పట్టించుకోవట్లేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్-1 అవకతవకలపై బిజెపి కిమ్మనడంలేదని, పోస్టుల అమ్మకం ఆరోపణలపై బిజెపి మౌనానికి కారణమేంటి? అని కెటిఆర్ ప్రశ్నించారు. తమ హయాంలో ప్రతిదానికీ సిబిఐ విచారణ కావాలని హడావిడి చేశారని, గ్రూప్-1 స్కాంపై బిజెపి నేతలు సిబిఐ విచారణ ఎందుకు […]