నేపాల్‌లో తీవ్ర ఉద్రిక్తతలు: ప్రధాని పదవికి ఒలి రాజీనామా చేయాలని ఒత్తిడి, మంత్రుల రాజీనామా పర్వం!

నేపాల్‌లోని కేపీ శర్మ ఒలి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. సోషల్ మీడియాపై నిషేధం వల్ల మొదలైన నిరసనలు హింసాత్మకంగా మారాయి. హోం మంత్రి రమేష్ లేఖక్‌తో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు రాజీనామా చేశారు. నిరసనకారులపై కాల్పులు జరపడంతో 19 మంది మృతి చెందారు. 300 మందికి పైగా గాయాలయ్యాయి.

నేపాల్‌లో ఉద్రిక్తత పరాకాష్టకు: ఆందోళనల నడుమ ప్రధాని కేపీ శర్మ ఒలి రాజీనామా

హింసాత్మక నిరసనల కారణంగా నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఒలి రాజీనామా చేశారు. నిరసనకారులు ప్రధాని నివాసాన్ని, ప్రభుత్వ కార్యాలయాలను తగులబెట్టారు. నిరసనల నడుమ మంత్రులను సైన్యం హెలికాప్టర్లలో తరలించింది.

ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో పీజీ, పీహెచ్‌డీ అడ్మిషన్లు!

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పలు కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పీహెచ్‌డీ అడ్మిషన్లకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏపీ ఇంటర్ ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్ విడుదల.. ఈ తేదీలోపు చెల్లించాలి, ఎంతంటే?

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్టు ఐపీఈ మార్చి 2026 ఫీజు వివరాలను వెల్లడించింది. చివరి తేదీని కూడా ప్రకటించింది. ఆలస్యం చేస్తే ఛాన్స్ ఉండదని కూడా తెలిపింది.

ఇంజినీరింగ్ మూడో విడత కౌన్సెలింగ్ స్టార్ట్.. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి?

AP EAMCET Counselling 2025 : ఈఏపీసెట్ మూడో విడత కౌన్సెలింగ్ కోసం షెడ్యూల్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు eapcet-sche.aptonline.in/EAPCETలో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

ఉపరితల ఆవర్తన ప్రభావంతో వచ్చే 24 గంటల్లో ఇక్కడ వర్షాలు!

తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు ఉంటాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఉపరితల ఆవర్తనంతో పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

యూరియా కొరతతో రైతులకు తీవ్ర ఇబ్బందులు.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ‘అన్నదాత పోరు’

రాష్ట్రవ్యాప్తంగా అన్నదాత పోరు కార్యక్రమాన్ని చేపట్టింది వైసీపీ. ఇందులో భాగంగా యూరియా కొరతపై ప్రభుత్వంపై నేతలు విమర్శలు గుప్పించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాలు సమర్పించారు.

సిఎం రేవంత్ రెడ్డి గోబెల్స్‌ను మించిపోయారు:హరీష్ రావు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. గోబెల్స్‌ను మించిపోయారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి మాటలు వింటే అబద్ధాలు సైతం ఆత్మహత్య చేసుకుంటాయన్నారు. మూసీకి ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ నీళ్లు వస్తున్నాయని రేవంత్ పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. కెసిఆర్ కట్టిన కాళేశ్వరం నీళ్లతోనే సిఎం రేవంత్ రెడ్డి.. మూసీ ప్రాజెక్టును చేపట్టారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజక్టులో భాగంగానే మల్లన్నసాగర్‌కు నీళ్లు వస్తున్నాయన్నారు తెలిపారు. కెసిఆర్ నిర్మించిన మల్లన్నసాగర్ హైదరాబాద్‌కు వరంగా మారిందని స్పష్టం … Read more

కెటిఆర్‌కు నీటిపారుదలపై అవగాహన లేదు:మంత్రి వివేక్ వెంకటస్వామి

మల్లన్నసాగర్‌కు ఎల్లంపల్లి నుంచే నీళ్లోస్తాయని, కెటిఆర్‌కు నీటి పారుదలపై అవగాహన లేదని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ఒక ఫెయిల్డ్ ప్రాజెక్టు అని తాను గతం లోనే చెప్పినట్లు గుర్తు చేశారు. మల్లన్నసాగర్ ఒక పెద్ద కుంభకోణమని అన్నారు. కెసిఆర్ కోసమే కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ నిర్మించా రని ఆరోపించారు. సిఎం రేవంత్‌రెడ్డి భూమి పూజ చేసింది ఒరిజినల్ ప్రాజెక్టు అని చెప్పారు. కెటిఆర్ … Read more