పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం

ఆసియా కప్ 2025లో భాగంగా జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టుపై టీమిండియా ఘన విజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఓపెనర్లు అభిషేక్ శర్మ(31), శుభ్ మన్ గిల్(10)లు శుభారంభం అందించారు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్(47 నాటౌట్), తిలక్ వర్మ(31)లు రాణించడంతో భారత్ 15.5 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 131 పరుగులు చేసింది. దీంతో పాక్ పై భారత జట్టు 7 […]