సుంకాల సమరానికి త్వరలో తెర
న్యూఢిల్లీ : భారత్ అమెరికా సహజ భాగస్వామ్యపక్షాలు. ఈ చిరకాల, నిజమైన బం ధం ప్రాతిపదికననే ఇరుదేశాల మధ్య వా ణి జ్య ఒప్పందం సాకారం అవుతుందని ప్రధా ని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ప్రధాని మోడీ ఎక్స్ సామాజిక మాధ్య మం ద్వారా వెలువరించిన స్పం దన ఇరుదేశాల ఇప్పటి అనిశ్చితత నడుమ అత్యంత కీ లకం అయ్యాయి. రెండు దేశాల మధ్య వా ణిజ్య అడ్డంకులు పరిష్కారించుకునేందుకు అన్ని విదాలుగా దౌత్యచర్చలు […]