విండీస్తో టెస్టు సిరీస్.. భారత జట్టు ప్రకటన
శుభ్మన్కే పగ్గాలు వైస్ కెప్టెన్గా జడేజా, నాయర్, శార్దూల్లకు ఉద్వాసన విండీస్తో టెస్టులకు టీమిండియా ఎంపిక దుబాయి: సొంత గడ్డపై వెస్టిండీస్తో జరిగే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం గురువారం టీమిండియాను ఎంపిక చేశారు. శుభ్మన్ గిల్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. వైస్ కెప్టెన్గా సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను ఎంపిక చేశారు. ప్రస్తుతం ఆసియాకప్ టోర్నమెంట్ కోసం శుభ్మన్ గిల్, ప్రధాన కోచ్లు దుబాయిలోనే ఉన్న విషయం తెలిసిందే. వారితో గురువారం భేటి అయిన […]