ఆసియా కప్ 2025: మరికాసేపట్లో భారత్-యుఎఇ పోరు..
దుబాయ్: ఆసియా కప్ 2025లో భాగంగా రెండవ మ్యాచ్లో టీమిండియా, (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)యుఎఇ జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈరోజు(సెప్టెంబర్ 10, బుధవారం) రాత్రి 8 గంటలకు భారత్-యుఎఇ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. గ్రూప్ ఏలో జరగనున్న తొలి మ్యాచ్ ఇదే. 2016 తర్వాత తొలిసారిగా ఈ ఫార్మాట్లో ఇరుజట్లు పోటీ పడుతున్నాయి. 2022లో టీ20 ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్ ఫైనల్కు చేరుకోలేకపోయినా.. 2023లో వన్డే ఫార్మాట్లో […]