ఆసియా కప్ సూపర్ 4.. నేడు లంకతో భారత్ ఢీ
దుబాయి: వరుస విజయాలతో ఇప్పటికే ఆసియాకప్లో ఫైనల్కు చేరుకున్న టీమిండియా శుక్రవారం శ్రీలంకతో జరిగే సూపర్4 చివరి మ్యాచ్కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్ను ఫైనల్కు సన్నాహకంగా ఉపయోగించుకోవాలని టీమిండియా భావిస్తోంది. శ్రీలంక ఇప్పటికే ఫైనల్ రేసుకు దూరమైంది. వరుసగా రెండు మ్యాచుల్లో ఓడడంతో లంక టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పలేదు. కనీసం చివరి మ్యాచ్లోనైనా గెలిచి కాస్తయిన పరువును కాపాడు కోవాలనే లక్షంతో లంక ఉంది. అయితే అసాధారణ ఆటతో ఆసియాకప్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న […]