ఆ విషయాన్ని పట్టించుకోని ఐసిసి… పాక్కి బుద్ధి వచ్చేలా..
దుబాయ్: ఆసియాకప్లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్ల (Pakistan) మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత్, పాకిస్థాన్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో జరిగిన ఓ సంఘటన తీవ్ర వివాదానికి తెర తీసింది. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లు పాకిస్థాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. మ్యాచ్ రెఫరీని ఆండీ పైక్రాఫ్ట్ను తొలగించాలంటూ, అంతర్జాతీయ క్రికెట్ సంఘం, […]