హాంకాంగ్ ఓపెన్ 2025.. ఫైనల్లో లక్షసేన్

హాంకాంగ్: ప్రతిష్ఠాత్మకమైన హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ షట్లర్ లక్షసేన్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. పురుషుల డబుల్స్ విభాగంలో భారత్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జంట ఫైనల్ పోరుకు చేరుకుంది. సింగిల్స్‌లో లక్షసేన్ అసాధారణ ఆటతో అదరగొట్టాడు. తైవాన్ షట్లర్ చౌ టిన్ చెన్‌తో శనివారం జరిగిన హోరాహోరీ సెమీ ఫైనల్లో సేన్ 2321, 2220 తేడాతో విజయం సాధించాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో కొనసాగుతున్న చౌ […]

హాంకాంగ్ ఓపెన్ 2025.. క్వార్టర్ ఫైనల్‌కు ఆయుష్, లక్షసేన్

హాంకాంగ్: ప్రతిష్ఠాత్మకమైన హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత షట్లర్లు ఆయుష్ శెట్టి, లక్షసేన్‌లు పురుషుల సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. పురుషుల డబుల్స్ విభాగంలో భారత్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జంట ప్రిక్వార్టర్ ఫైనల్లో జయభేరి మోగించి ముందంజ వేసింది. గురువారం జరిగిన సింగిల్స్ పోరులో ఆయుష్ 2119, 1221, 2114తో ప్రపంచ 9వ ర్యాంక్ ఆటగాడు నరకొరా (జపాన్)పై సంచలన విజయం సాధించాడు. లక్షసేన్ హోరాహోరీ పోరులో భారత్‌కే చెందిన […]