బంగారం ఆల్ టైమ్ రికార్డు.. తులం రూ.1,18,900
పది గ్రాముల పసిడి ధర రూ.1,18,900 ఒక్క రోజే రూ.2,700 పెరిగిన రేటు కిలో వెండి రూ.3,220 పెరిగి రూ.1,39,600కి చేరిక న్యూఢిల్లీ : బంగారం, వెండి ధరలు రోజు రోజుకీ పరుగులు పెడుతూనే ఉ న్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో మం గళవారం 10 గ్రాముల పసిడి ధర ఏకంగా రూ.2700 పెరిగి రూ. 1,18,900కు చేరుకుంది. సురక్షితమైన ఆస్తిగా ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరగడం, అమెరికా హెచ్1బి వీసా పెంపు నేపథ్యంలో రూపాయి విలువ […]