ఐరోపా విమానాశ్రయాలపై సైబర్ దాడి
న్యూఢిల్లీ: లండన్లోని హిత్రో, బెల్జియంలోని బ్రస్సెల్స్, జర్మనీలోని బెర్లిన్ సహా అనేక యూరొపియన్ విమానాశ్రయాలు సైబర్దాడికి గురయ్యాయి. దీంతో చెక్యిన్, బోర్డింగ్ వంటి విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సైబర్ నేరగాళ్లు సర్వీస్ ప్రొవైడర్లను లక్షంగా చేసుకోవడంతో ఈ సమస్య తలెత్తింది. దీని ఫలితంగా అనేక విమానాలు ఆలస్యం కావడమేకాక, పలు విమానాలు రద్దయినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఇది యూరొపియన్ ఖండంలో వేలాది మంది ప్రయాణికులపై ప్రభావం చూపింది. ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలు, […]