పాఠశాలలో మద్యం మత్తులో వంట మనిషిపై దాడి చేసిన విద్యార్థులు
అమరావతి: స్కూల్ లో విద్యార్థులు మద్యం మత్తులో పాఠశాల వంట మనిషిపై దాడి చేశారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో జరిగింది. గొల్లనపల్లి హైస్కూల్లో రెండవ శనివారం సెలవు కావడంతో పాఠశాల మిద్దెపై తొమ్మిదవ, పదవ తరగతి విద్యార్థులు కూర్చొని మద్యం తాగుతున్నారు. విద్యార్థులు మద్యం సేవించడం వంట మనిషి కంచర్ల కాశమ్మ గమనించింది. మద్యం తాగిన విషయం వార్డెన్కు ఫిర్యాదు చేస్తానని విద్యార్థులతో చెప్పింది. వెంటనే విద్యార్థులు కోపంతో కాశమ్మపై దుప్పటి […]