SBI Clerk Prelims : ఆ రోజు నుంచే ఎస్బీఐ క్లర్క్​ ప్రిలిమ్స్​

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ పరీక్ష తేదీలు విడుదలయ్యాయి. సెప్టెంబర్ 20 నుంచి ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఖాళీలు, అడ్మిట్​ కార్డ్​కి సంబంధించిన వివరాలను ఇక్కడ చూసేయండి..,career న్యూస్ Source

Canara Bank Recruitment : కెనరా బ్యాంక్​ ట్రైయినీ రిక్రూట్​మెంట్​ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ

Canara Bank Recruitment 2025: కెనరా బ్యాంక్​ ట్రైయినీ రిక్రూట్​మెంట్​ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ మొదలైంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..,career న్యూస్ Source

Eclipse today : ఈ రోజు ఎర్రగా కనిపించనున్న చంద్రుడు- గ్రహణం వేళ

ఈ రోజు, అంటే సెప్టెంబర్​ 7 రాత్రి బ్లడ్​ మూన్​ కనిపించనుంది. దీని వెనుక కారణం ఏంటి? ఇండియాలో ప్రజలు ఏ టైమ్​లో చూడొచ్చు? సాధారణ కంటితో చూస్తే సమస్యలు ఉంటాయా? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..,జాతీయ – అంతర్జాతీయ న్యూస్ Source

వ్యక్తి దారుణ హత్య! ప్రియుడితో కలిసి చంపేసిన మూడో భార్య- మృతదేహాన్ని సంచులకు

ప్రియుడితో కలిసి ఓ మహిళ తన భర్తను చంపేసింది! ఆమె ఆయనకు మూడో భార్య. మధ్యప్రదేశ్​లోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.,జాతీయ – అంతర్జాతీయ న్యూస్ Source

ఉపరాష్ట్రపతి ఎన్నికలకు రంగం సిద్ధం: రాధాకృష్ణన్ Vs రెడ్డి.. గెలుపు ఎవరిదంటే?

భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రేపు సెప్టెంబరు 9, 2025 మంగళవారం రోజున ఈ ఎన్నిక నిర్వహిస్తారు.,జాతీయ – అంతర్జాతీయ న్యూస్

ఉపరాష్ట్రపతి జీతం ఎంత? అలవెన్సులు, పింఛను పూర్తి వివరాలు తెలుసుకోండి

భారత ఉపరాష్ట్రపతికి ప్రత్యేకంగా జీతం అంటూ ఉండదు. రాజ్యసభ ఛైర్మన్‌గా మాత్రమే జీతం పొందుతారు. మరి భత్యాలు, ఇతర వసతుల గురించి ఇక్కడ తెలుసుకోండి.,జాతీయ – అంతర్జాతీయ న్యూస్ Source

నేపాల్‌లో తీవ్ర ఉద్రిక్తతలు: ప్రధాని పదవికి ఒలి రాజీనామా చేయాలని ఒత్తిడి, మంత్రుల

నేపాల్‌లోని కేపీ శర్మ ఒలి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. సోషల్ మీడియాపై నిషేధం వల్ల మొదలైన నిరసనలు హింసాత్మకంగా మారాయి. హోం మంత్రి రమేష్ లేఖక్‌తో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు రాజీనామా చేశారు. నిరసనకారులపై కాల్పులు జరపడంతో 19 మంది మృతి చెందారు. 300 మందికి పైగా గాయాలయ్యాయి.,జాతీయ – అంతర్జాతీయ న్యూస్ Source

నేపాల్‌లో ఉద్రిక్తత పరాకాష్టకు: ఆందోళనల నడుమ ప్రధాని కేపీ శర్మ ఒలి రాజీనామా

హింసాత్మక నిరసనల కారణంగా నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఒలి రాజీనామా చేశారు. నిరసనకారులు ప్రధాని నివాసాన్ని, ప్రభుత్వ కార్యాలయాలను తగులబెట్టారు. నిరసనల నడుమ మంత్రులను సైన్యం హెలికాప్టర్లలో తరలించింది.,జాతీయ – అంతర్జాతీయ న్యూస్ Source

తన సొంత దేశంలో నిరసనలపై ఘాటుగా స్పందించిన బాలీవుడ్ నటి.. ఇది ఓ

తన సొంత దేశంలో నిరసనలు, వాళ్లపై ఫైరింగ్ జరపడంపై బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా ఘాటుగా స్పందించింది. నేపాల్ కు ఇది ఓ బ్లాక్ అంటూ ఆమె చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఖాట్మాండులో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే.,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ Source

భారత 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్

మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ మన దేశానికి 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.,జాతీయ – అంతర్జాతీయ న్యూస్ Source