శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం
తిరుమల: బుధవారం శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం మాడ వీధుల్లో గరుడ పఠంపై పరివార దేవతలు ఊరేగనున్నారు. సాయంత్రం 5:45కి ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనంపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇవాళ్టితో ప్రారంభమైన ఉత్సవాలు అక్టోబర్ 2వ తేదీన ముగియనున్నాయి. Also Read: స్థానిక సమరం… రిజర్వేషన్లు ఖరారు? విశిష్టత.. వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు […]