‘రాజకీయ సన్యాసం చేస్తా’.. రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు

Raja Singh

హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ఇప్పుడున్న కమిటీతో బిజెపి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే.. తాను రాజకీయ సన్యాసం చేస్తానని అన్నారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయను అన్న రాజాసింగ్.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాజీనామా చేస్తే తాను చేస్తానని అన్నారు. ఇద్దరూ కలిసి ఎన్నికలకు వెళ్ధాం అని సవాల్ చేశారు. బిజెపి తనకు ఎలాంటి సహకారాలు అందించలేదని.. పార్టీలో తాను ఎలాంటి పదవి ఆశించలేదని స్పష్టం చేశారు. ‘‘ఢిల్లీ […]