బిసి రిజర్వేషన్లపై పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు సరికాదని హైకోర్టులో దాకలయిన ప్రజాప్రయోజన వ్యాజ్యం బుధవారం విచారణ జరిగింది. ఈ పిటిషన్లను హైకోర్టు కొట్టి వేసింది. విచారణ సందర్భంగా జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం పిటిషనర్లపై ఆగ్రహాం వ్యక్తం చేసింది. ఏ ఆధారాలతో పిటిషన్లను వేశారని ధర్మాసనం నిలదీసింది. పత్రికల్లో కథనాల ఆధారంగా పిల్ ఎలా వేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం పత్రికల్లో వచ్చిన వార్తలను పరిగణలోకి తీసుకోలేమని స్పష్టం చేస్తూ రిజర్వేషన్ల అంశంపై […]