బండి సంజయ్‌పై పరువునష్టం దావా వేసిన కెటిఆర్

KTR

హైదరాబాద్: కేంద్రమంత్రి బండిసంజయ్‌పై చట్టరీత్య చర్యలు తీసుకొనేందుకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ (KTR) సిద్ధమయ్యారు. ఫోన్‌ ట్యాపింగ్ అంశాంలో తనపై ఆరోపణలు చేసినందుకు బండి సంజయ్‌పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. సిటీ సివిల్ కోర్టులో ఆయన ఈ పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు బండి సంజయ్‌కి కెటిఆర్ గత నెలలోనే లీగల్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. బండి సంజయ్ […]

బండి సంజయ్‌పై పది కోట్ల పరువు నష్టం దావా వేసిన కెటిఆర్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పది కోట్ల రూపాయల పరువునష్టం దావా వేశారు. ఫోన్ ట్యాంపింగ్ కేసులో బండి సంజయ్ నిరాధారమైన ఆరోపణ చేశారని పేర్కొంటూ రూ. 10 కోట్లకు సిటిసివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆరోపణలపై క్షమాపణ చెప్పాలని ఆగస్టు 11వ తేదీన సంజయ్‌కు కెటిఆర్ లీగల్ నోటీసులు పంపించారు. క్షమాపణ చెప్పడానికి బండి సంజయ్ నిరాకరించడంతో కెటిఆర్ సిటిసివిల్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను […]

ఎయిర్‌పోర్టులను తలపించేలా రైల్వేస్టేషన్ల అభివృద్ధి: బండి సంజయ్‌

మంచిర్యాలలో రూ.26 కోట్లతో అమృత్ భారత్ పనులు రూ.3.50 కోట్లతో పుట్‌ఓవర్ బ్రిడ్జి పనులు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ వెల్లడి మంచిర్యాలలో వందే భారత్ రైలు స్టాపేజీ ప్రారంభం మన తెలంగాణ/మంచిర్యాల ప్రతినిధిః కేంద్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్టులను తలపించేలా రైల్వే స్టేషన్ల అభివృద్ధి చేపడుతోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ తెలిపారు. సోమవారం మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో వందే భారత్ 20101 నాగ్‌పూర్-సికింద్రాబాద్ రైలు స్టాపేజీని రాష్ట్ర […]

కాలేజీలు బంద్ చేస్తే విద్యార్థుల పరిస్థితి ఏంటి?: బండి

Bandi Sanjay comments congress

హైదరాబాద్: బిఆర్ఎస్ మాజీ సిఎం కెసిఆర్ పదేళ్ల పాలనలో రూ. వేల కోట్ల బకాయిలు పెట్టారని బిజెపి కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించకపోవడం దుర్మార్గం అని అన్నారు. ఈ సందర్భంగా మంచిర్యాలలో బండి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలన వచ్చినా పరిస్థితి మారలేదని, కాలేజీలకు టోకెన్లు టైంపాస్ చేస్తున్నారని విమర్శించారు. కాలేజీలు బంద్ చేస్తే విద్యార్థుల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని […]