యూరియా దొరకలేదని రైతు ఆత్మహత్య

మన తెలంగాణ/ఇల్లందు : యూరియా బస్తాలు దొరకపోవడంతో పంట చేను చే తికి రాదన్న మనస్తాపంతో ఒక యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. భద్రాద్రి కొ త్తగూడెం జిల్లా, ఇల్లందు మండలం, ధనియాలపాడు పంచాయతీ పరిధిలోని సేవ్యాతండాలో ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సేవ్యాతండాకు చెందిన కున్సోత్ యాకయ్య కుమారుడు సుమన్ (35) యూరియా కోసం సహకార సంఘం చు ట్టూ ఎంత తిరిగినా దొరకపోవడంతో పంట చేను చేతికి రాదన్న […]

నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కీ

Sushila Karki

ఖాట్మండూ: సోషల్‌మీడియా బ్యాన్, అవినీతి పాలన తదితర కారణాలతో నేపాల్ భగ్గుమన్న విషయం తెలిసిందే. జెన్‌-జెడ్ యువత ఆందోళనలతో అక్కడి ప్రభుత్వం సంక్షోభంలోకి వెళ్లింది. ఈ అల్లర్ల నేపథ్యంలో కెపి శర్మ ఓలీ.. నేపాల్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఆ దేశ పార్లమెంట్‌ రద్దైంది. తర్వాత ప్రధానిగా మాజీ చీఫ్‌ జస్టిస్ సుశీల కర్కీని (Sushila Karki) తాత్కాలిక ప్రధానిగా ఉద్యమకారులు ఎన్నుకున్నారు. సుశీల కర్కీ(72) తొలుత ఉపాధ్యాయురాలిగా కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత […]

ఒమాన్‌తో మ్యాచ్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్

Pakistan

దుబాయ్: ఆసియాకప్-2025లో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా.. తమ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ జట్టు పసికూన ఒమాన్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ (Pakistan) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్‌కి ముందు పాకిస్థాన్.. అఫ్ఘానిస్థాన్, యుఎఇతో ముక్కోణపు సిరీస్‌లో పాల్గొంది. గత రెండు-మూడు నెలలుగా తమ జట్టు మంచి క్రికెట్ ఆడుతుందని టాస్ సందర్భంగా పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా అన్నాడు. ఇక ఒమాన్ కెప్టెన్ జితేందర్ సింగ్.. మాట్లాడుతూ.. తమ […]

టేకాఫ్ సమయంలో ఊడిన విమానం టైర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Spicejet

ముంబై: స్పైస్‌జెట్ (Spicejet) సంస్థకు చెందిన ఓ విమానం ప్రమాదానికి గురైంది. గుజరాత్‌లోని కండ్లా నుంచి ముంబైకి వెళ్తున్న క్యూ400 స్పైస్‌జెట్ విమానం టేకాఫ్ అయిన సమయంలో టైర్ ఒకటి ఊడిపోయింది. అయితే అప్పటికీ ప్రయాణం కొనసాగించి ముంబై విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. విమాన ప్రమాదానికి గురైన సమయంలో అందులో 75 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన […]

సుప్రీం కోర్టు ఆవరణలో ఇవి చేస్తే.. ఇంకా అంతే సంగతులు

Supreme Court

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ప్రాంగంణం లోని హై సెక్యూరిటీ జోన్‌లో ఫోటోలు తీయడం.. రీల్స్ చేయడం పై నిషేధం విధిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. సెప్టెంబర్ 10న జారీ చేసిన ఈ ప్రకటనలో మీడియా సిబ్బంది, ఇంటర్వ్యూలు, వార్తలకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాలను కేవలం భద్రతా ప్రమాణాలకు అనుగుణమైన జోన్‌లో మాత్రమే నిర్వహించాలని స్పష్టం చేసింది. కోర్టు ప్రాంగంణంలో అధికారిక వినియోగానికి మినహా.. వీడియోగ్రఫీ, రీల్స్ చేయడానికి, […]

బుమ్రాని ఉతికేస్తాడు.. ఆరు సిక్సులు కొడతాడు: పాక్ మాజీ ఆటగాడు

Jasprit Bumrah

ఆసియాకప్‌-2025లో అతిపెద్ద పోరు ఆదవారం జరగనుంది. చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగే ఆసక్తికర పోరును చూసేందు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌కి ముందు ఈరోజు(శుక్రవారం) పాకిస్థాన్.. ఒమన్‌తో తలపడనుంది. ఇఫ్పటికే ఈ సిరీస్‌లో భారత్.. యుఎఇతో తలపడింది. ఈ మ్యాచ్‌లోపసి కూన యుఎఇ అత్యంత చెత్త పదర్శన చేసింది. భారత్‌కు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో భారత్ ఈ మ్యాచ్‌లో గెలిచింది. (Jasprit Bumrah) అయితే ఇప్పుడు పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్ కోసం భారత్ […]

సింగరేణి సంస్థకు కొత్త బొగ్గు బ్లాక్ లు దక్కని పరిస్థితి : భట్టి

opportunities Singareni company

హైదరాబాద్: కీలక ఖనిజాల వెలికితీతలో కూడా కేంద్రం సింగరేణి సంస్థకు అవకాశం కల్పించాలని డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. గ్రీన్ ఎనర్జీలో కూడా సింగరేణి సంస్థ ప్రవేశించిందని, రాగి, బంగారం మైనింగ్ ఏ సంస్థ చేసినా.. సింగరేణికి 37.75 శాతం వాటా దక్కుతుందని అన్నారు. ఈ సందర్భంగా సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాయచూర్, దేవదుర్గ్ బెల్ట్ లో రాగి, బంగారం ఖనిజాల అన్వేషణలో, కర్ణాటకలో రాగి, బంగారం, మైనింగ్ గనుల తవ్వకాల వేలంలో సింగరేణి […]

రూట్‌కి సవాల్ విసిరిన హేడెన్.. కూతురి అదిరిపోయే రిప్లే

Joe Root

ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ మరికొన్ని నెలల్లో ప్రారంభంకానుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగే ఈ సిరీస్‌ కోసం ఇరు దేశాలే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తారు. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో ఈ సిరీస్ జరగనుంది. అయితే ఈ సిరీస్‌లో అందరి దృష్టి ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్‌పై (Joe Root) ఉంది. రూట్ ప్రస్తుతం టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్ట్‌లో రెండో స్థానంలో ఉన్నాడు. మరో 2,400 పరుగులు చేస్తే.. టీం ఇండియా […]

కంగనా రనౌత్‌కు షాక్.. చీవాట్లు పెట్టిన సుప్రీం కోర్టు

Kangana Ranaut

న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరోయిన్, ఎంపి కంగనా రనౌత్‌కు (Kangana Ranaut) సుప్రీం కోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది. రైతులు చేపట్టిన ఉద్యమ సమయంలో కంగనా చేసిన ఓ ట్వీట్ వివాదాస్ఫదమైంది. దీంతో ఆమెపై పరువు నష్టం కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని కంగనా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే శుక్రవారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మోహతలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కంగనాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఇది […]

గ్రూప్-1 అవకతవకలపై బిజెపి కిమ్మనడంలేదు: కెటిఆర్

KTR comments Revanth Reddy

హైదరాబాద్: ఏకంగా గ్రూప్-1 పరీక్షలనే రద్దు చేయాలని హైకోర్టు చెప్పిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి ఎన్ని స్కాములు చేసినా బిజెపి పట్టించుకోవట్లేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్-1 అవకతవకలపై బిజెపి కిమ్మనడంలేదని, పోస్టుల అమ్మకం ఆరోపణలపై బిజెపి మౌనానికి కారణమేంటి? అని కెటిఆర్ ప్రశ్నించారు. తమ హయాంలో ప్రతిదానికీ సిబిఐ విచారణ కావాలని హడావిడి చేశారని, గ్రూప్-1 స్కాంపై బిజెపి నేతలు సిబిఐ విచారణ ఎందుకు […]