మణిపుర్ పేరులోనే మణి ఉంది.. అది దేశానికే మణి వంటిది: మోడి

Modi visited Manipur

మణిపుర్: భారీ వర్షాల వల్ల హెలికాప్టర్ లో రావడం సాధ్యపడలేదని భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. రోడ్డు మార్గంలో మణిపుర్ కు వచ్చానని అన్నారు. మణిపుర్ లో మోడీ పర్యటించారు. మణిపుర్ లో అల్లర్ల బాధితులను పరామర్శించారు. ఇంపాల్, చురాచంద్ పుర్ లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మణిపుర్ లో అల్లర్ల బాధిత కుటుంబాల చిన్నారులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మణిపుర్ బహిరంగ సభలో మాట్లాడారు. రోడ్డు మార్గంలో వచ్చేటప్పుడు తనకు మణిపూర్ […]

బిసిసిఐ అధ్యక్షుడిగా హర్భజన్.. ఇదే అందుకు సంకేతం..

Harbhajan Singh

ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎంపిక అవుతారని ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఆ పదవికి టీం ఇండియా మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం త్వరలో బిసిసిఐ సర్వసభ్య సమావేశం జరగనుంది. అయితే కొత్త అధ్యక్షుడిగా సచిన్ టెండూల్కర్‌ పదివీ బాధ్యతలు చేపడతారని.. వార్తలు వచ్చాయి. కానీ, వాటిని సచిన్ టీమ్ ఖండించింది. తాజాగా మాజీ క్రికెటర్లు […]

హైకోర్టు తీర్పుపై అప్పీల్ కు వెళ్లాలనుకోవడం సిగ్గు చేటు: హరీశ్ రావు

Rs. lakhs Group-1 posts

హైదరాబాద్: గ్రూప్-1 పోస్టులకు మంత్రులు, అధికారులు రూ. లక్షలు లంచం అడిగారని చెబుతున్నారని బిఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. గ్రూప్-1 పోస్టులకు రూ. లక్షల లంచం తీసుకున్నట్లు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పుపై అప్పీల్ కు వెళ్లాలనుకోవడం సిగ్గు చేటు అని తప్పుదిద్దుకోకుండా అప్పీల్ కి వెళ్లాలనుకోవడం సరికాదని విమర్శించారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. నిరుద్యోగుల పక్షాన […]

వైసిపి నేతల దొంగ నాటకాలు మళ్లీ మొదలయ్యాయి: అనగాని

Anagani Satya Prasad comments jagan

అమరావతి: రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడిన వైసిపి అధినేత మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి కు ప్రజలు బుద్ధి చెప్పారని ఎపి మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అమరావతిపై వైసిపి నేతల దొంగ నాటకాలు మళ్లీ మొదలయ్యాయని అన్నారు. ఈ సందర్భంగా అనగాని మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరు- విజయవాడ మధ్య రాజధాని నిర్మిస్తామని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. అమరావతి రాజధానిపై జగన్ వైఖరిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. Also […]

చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ నిర్మించలేదు: రోజా

Roja vs Chandrababu naidu

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజీ కూడా నిర్మించలేదని వైసిపి నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు.  హోంమంత్రి అనిత, సవితపై ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత అనిత, సవితకు లేదని ధ్వజమెత్తారు.  కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడం ఎలా అనే మందును మంత్రులకు చంద్రబాబు ఇస్తున్నారని మండిపడ్డారు. రాజమండ్రి, విజయ నగరం, మచిలీపట్నం, నంద్యాల, పాడేరు మెడికల్ కాలేజీల పరిశీలించడానికి వస్తావా హోంమంత్రి అంటూ […]

దేశాభివృద్ధిలో మిజోరం యువత భాగస్వామ్యం కావాలి: ప్రధాని మోడీ

Mizoram youth participate national development

గ్యాంగ్‌టక్: దేశాభివృద్ధిలో మిజోరం భాగస్వామ్యం కీలకమని ప్రధాని మోడీ తెలిపారు. కొండమార్గంలో రైలు మార్గం కష్టతరంలో కూడుకున్నదని, సవాల్‌తో కూడిన నిర్మాణాలు అద్భుతమని కొనియాడారు. మిజోరంలో రూ.9 వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టారు. వర్చువల్‌గా అభివృద్ధి పనులను పిఎం మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ రైల్వే లైన్లు భారతీయ రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానమవుతాయని, పర్యాటక రంగంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉందని తెలియజేశారు. ఏ […]

పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత భార్య

Maoist leader surrenders

హైదరాబాద్: మావోయిస్టు పార్టీ అగ్రనేత కిషన్‌జీ భార్య పోతుల కల్పన అలియాస్ సుజాతక్క పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో సభ్యురాలుగా సేవలందిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ సౌత్ సబ్ జోనల్ బ్యూరో ఇంచార్జీగా పని చేస్తున్నారు. గద్వాల ప్రాంతానికి చెందిన కల్పన ఏకైక మహిళా నాయకురాలుగా పని చేస్తున్నట్టు సమాచారం. కల్పన 106 కేసుల్లో నిందితురాలిగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. శనివారం ఆమె లొంగుబాటు గురించి డిజిపి జితేందర్ వివరాలు వెల్లడిస్తారు. ఆమెతో పాటు మరికొందరు […]

పసికూన ఓమన్‌పై గెలిచిన పాక్

Pakistan won on Oman

దుబాయ్: ఆసియా కప్‌లో భాగంగా ఓమన్‌పై పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. ఓమన్‌పై పాక్ 93 పరుగులు తేడాతో గెలిచింది. పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసి ఓమన్ ముందు 161 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓమన్ మాత్రం 16.4 ఓవర్లలో పది వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసి ఓటమిని చవిచూసింది. పాక్ బౌలర్లు విజృంభించడంతో ఓమన్ జట్టు కుప్పకూలింది. పాక్ బ్యాట్స్‌మెన్లు మహ్మద్ హరిస్(66), సహిబాజాదా పర్హన్(29), పఖర్ జమాన్(23), మహ్మద్ నవాజ్(19), మిగిలిన బ్యాట్స్‌మెన్లు […]

పడవ ప్రమాదాల్లో 193 మంది జలసమాధి

boat accidents Congo

కిన్సాసా: కాంగోలో ఘోర రెండు పడవ ప్రమాదాలు జరిగాయి. రెండో ప్రమాదంలో 193 మంది జలసమాధయ్యాయి. ఈక్వెటర్ ప్రావిన్స్‌కు 150 కిలో మీటర్ల దూరంలో పడవ బోల్తాపడి 86 మంది చనిపోయారు. గురువారం సాయంత్ర లుకోళెలా ప్రాంతంలో మలాంగ్ గ్రామం సమీపంలో కాంగో నదిలో పడవ ప్రయాణిస్తుండగా మంటలు అంటుకోవడంతో 107 మంది సజీవదహనమయ్యారు. ప్రమాదం జరిగినప్పుడు పడవలో 500 మంది ప్రయాణికులు ఉన్నారు. రెస్క్యూ సిబ్బంది 209 మందిని కాపాడారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం […]

వినాయక చవితి వేడుకల్లో అపశృతి: 8 మంది మృతి

Hassan district Karnataka

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం హసన్‌ జిల్లాలో వినాయక చవితి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. మోసాలి హోసహళ్లి గ్రామ శివారులో గణేష్ నిమజ్జనం శోభాయాత్రలో భక్తులపైకి కంటైనర్ దూసుకెళ్లడంతో ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో 17 మందికి గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రక్కు ఆరకళగుడి నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కు డ్రైవర్ భువనేశ్ ను […]