విజయవాడలో పెరిగిన డయేరియా కేసులు…

Diarrhea Cases in Vijayawada

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ నగరం కొత్త రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే డయేరియా బాధితుల సంఖ్య 300 దాటింది. గత రాత్రి మరో 20 మంది ఆసుపత్రిలో చేర్పించారు. విషమంగా ఉన్నవారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రస్తుతం 145 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. డయేరియా మృతుల కుటుంబాలను స్థానిక వైసిపి నేతలు, నిజనిర్ధారణ కమిటీ పరామర్శించింది. 427 నీటి నమూనాలను సేకరించి పరీక్షించారు.  Also Read: మూలాలు మరచి.. విన్యాసాలెందుకు? డయేరియా లక్షణాలు:  విరేచనం […]

తెలంగాణలో కాంగ్రెస్ ను బిఆర్ఎస్ కాపాడుతోంది: కెటిఆర్

KTR comments Revanth Reddy

హైదరాబాద్: బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు కుటుంబాలకు న్యాయం చేస్తామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఎస్ఎల్ బిసి బాధిత కుటుంబాలకు ఎలాంటి పరిహారం కూడా అందించలేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్ఎల్ బిసి టన్నెల్ ప్రమాదం జరిగి 200 రోజులైనా ప్రభుత్వాలు స్పందించలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆరుగురి మృతదేహాలను ఇప్పటికీ వెలికి తీయలేదని కెటిఆర్ ధ్వజమెత్తారు. కాళేశ్వరంలోని సమస్యలకు ఎన్ డిఎస్ఎ బృందాన్ని పంపించిన […]

పాక్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేయాలి: పహల్గామ్‌ ఉగ్రదాడి బాధిత కుటుంబాలు

Ind vs Pak Match Boycott

ముంబయి: భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై (Ind vs Pak Match) తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ను పహల్గామ్‌ ఉగ్రదాడి బాధిత కుటుంబాలు వ్యతిరేకిస్తున్నాయి. పాక్‌తో మ్యాచ్‌ ఆడుతున్నారని తెలిసి బాధపడ్డామని, ఆ దేశంతో ఎలాంటి సంబంధం ఉండొద్దని కోరుకుంటున్నారు. పాక్ తో మ్యాచ్‌ ఆడాలనుకుంటే.. పహల్గమ్ దాడిలో ప్రాణాలు పోయిన మావారిని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఆపరేషన్‌ సింధూర్‌ ముగియలేదని పిఎం మోడీ చెప్పారని, మరి పాకిస్తాన్‌తో మ్యాచ్‌ ఎందుకు నిర్వహిస్తున్నారని పహల్గామ్‌ ఉగ్రదాడి బాధిత […]

నా మెదడు విలువ రూ.200 కోట్లు.. ఆ పని రైతుల కోసమే చేశా: గడ్కరీ

Gadkari mind value

ముంబయి: రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకే ఆలోచిస్తామని, తమ జేబులు నింపుకోవడానికి కాదని కేంద్ర రహదారుల, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ సురక్షితం కాదంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండడంతో నితిన్ గడ్కరీ స్పందించారు. శనివారం నాగ్‌పూర్‌లోని అగ్రికోస్ వెల్పేర్ సొసైటి నిర్వహించిన కార్యక్రమంలో నితిన్ ప్రసంగించారు. తాను డబ్బు కోసం ఇలా చేస్తున్నానని ప్రజలు అనుకుంటున్నారా?, నిజాయతీతో ఎలా సంపాదించాలో తనకు తెలుసునని వివరించారు. […]

సమరానికి సర్వం సిద్ధం.. నేడు పాక్తో భారత్ పోరు

దుబాయి: ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం జరిగే గ్రూప్‌ఎ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. ఇరు జట్లు ఇప్పటికే చెరో విజయం సాధించి జోరుమీదున్నాయి. యుఎఇతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా రికార్డు విజయాన్ని అందుకుంది. ఒమన్‌తో జరిగిన పోరులో పాకిస్థాన్ కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో రెండు జట్లు ఈ మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. పాక్‌తో పోల్చితే టీమిండియా అన్ని విభాగాల్లో చాలా బలంగా ఉందని చెప్పాలి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని […]

904 టిఎంసిలు మనకే…

మనతెలంగాణ/హైదరాబాద్:కృష్ణాజలాల్లో తెలం గాణకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధించి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి న్యాయ ని పుణులను, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులను ఆ దేశించారు. కృష్ణాలో నికర జలాలైనా, మిగులు జ లాలైనా, వరద జలాలైనా తెలంగాణాకు చెందాల్సి న నీటివాటాలో ఒక చుక్క నీరు కుడా వదులుకునే ప్రసక్తి లేదని సిఎం అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 904 టిఎంసీల నీటి వాటాను సాధించుకునేందుకు పట్టుబట్టాలని సిఎం రేవంత్‌రెడ్డి సూ చించారు. అందుకు అవసరమైన ఆధారాలన్నీ […]

ట్రైలర్, మొదటి పాట వచ్చేస్తున్నాయి..

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ సినిమా అప్‌డేట్స్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్స్ ఇచ్చాడు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ట్రైలర్ రిలీజ్, సాంగ్ రిలీజ్ లాంటివన్నీ చెప్పుకొచ్చాడు. ‘రాజాసాబ్’ ట్రైలర్ సిద్ధమైందని ప్రకటించిన ఈ నిర్మాత.. ‘కాంతర- 2’ రిలీజ్ సందర్భంగా ఆ సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్లలో ‘రాజాసాబ్’ ట్రైలర్‌ను కూడా ప్రదర్శిస్తామని ప్రకటించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘మిరాయ్’లోని విజువల్ ఎఫెక్ట్‌కి మంచి […]

అవసరమైతే ఆబ్కారీకి ఆయుధాలు

మన తెలంగాణ/హైదరాబాద్:అవసరమైతే ఎక్సైజ్ శాఖకు ఆయుధాలిస్తామ ని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. తమకు ప్రజల ప్రా ణాలే ముఖ్యమని గంజాయి, డ్రగ్స్, నాటుసారా వంటి నేరాలపై ఉక్కుపాదం మోపాలని అధికారులను మంత్రి జూపల్లి ఆదేశించారు. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి జూపల్లి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భం గా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆయధాలు అ ప్పగించే అంశంలో నిబంధనలు ఏం చెబుతున్నాయి? దీనికి ఉన్న అడ్డంకులు […]

మణిపూర్‌లో ఇక శాంతి, సౌభాగ్యాలు

చురాచంద్‌పూర్: మణిపూర్‌ను పేరుకు తగ్గట్లుగానే శాంతి, సౌభాగ్యాలకు ప్రతీకగా నిలపాలనేదే తమ ఆలోచన అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. 2023 మే నెలలో తెగల మధ్య సంకుల సమరంతో అతలాకుతలం అయిన ఈ అత్యంత కీలకమైన ఈశాన్య రాష్ట్రంలో ప్రధాని మోడీ ఇక్కడ పర్యటించడం రెండేళ్లలో ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఆయన కుకీ తెగలు ఎక్కువగా ఉండే చురాచంద్‌పూర్‌లో శనివారం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఘర్షణలతో తల్లడిల్లిన ఈ నేల సుభిక్షం అయ్యే […]

ఉపపోరు తప్పదు

మన తెలంగాణ/గద్వాలప్రతినిధి : రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ జోస్యం చెప్పారు. శనివారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జరిగిన భా రీ బహిరంగ సభలో గద్వాల మాజీ మున్సిపల్ చై ర్మన్ బిఎస్ కేశవ్‌తో పాటు పది మంది మాజీ కౌ న్సిలర్లు, నియోజకవర్గంలోని మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసిలు, మాజీ జడ్‌పిటిసిలు పెద్ద సం ఖ్యలో బిఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సం దర్భంగా కెటిఆర్ మున్సిపల్ […]