అత్యాచారం కేసులో దోషికి 24 ఏళ్ల జైలు శిక్ష

Nalgonda Court

నల్గొండ: పదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో నల్గొండ కోర్టు (Nalgonda Court) సంచలన తీర్పు వెలువరించింది. దోషి మర్రి ఊషయ్యకు 24 ఏళ్ల జైతు శిక్షతో పాటు.. 40 వేల రూపాయిల జరిమానా విధిందచింది. ఇక బాలికకు రూ.10 లక్షలు నష్టపరిహాం చెల్లించాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. 2023 మార్చిలో నల్గొండ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. ఈ కేసులో ఇవాళ పోక్సో కోర్టు ఇన్‌చార్జ్ జడ్జి రోజా రమణి తీర్పు వెలువరించారు. Also Read : […]

డివైడర్ ను బైకు ఢీకొనడంతో ఇద్దరు మృతి

leprosy colony bike hit divider

నల్గొండ : లెప్రసి కాలనీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన బైకు డివైడర్ ను ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదం నల్గొండ జిల్లా లో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు బెంగాల్ కు చెందిన తన్మె( 30), బాపన్ సర్దార్ (25) గా పోలీసులు గుర్తించారు. Also Read :  కుమారుడిని చంపి… మూటకట్టి మూసీలో […]

సాగర్‌కు భారీగా వరద ప్రవాహం.. 26 క్రస్ట్ గేట్లు ఓపెన్

మన తెలంగాణ/నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ డ్యామ్ జలకళను సంతరించుకుంది. ఎగువ ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారి వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తుండటంతో జలాశయానికి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ఎగువ శ్రీశైలం జలాశయం 7 క్రస్ట్‌గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 1,93,634 క్యూసెక్కుల నీటిని, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 66,280 క్యూసెక్కుల నీటిని మొత్తం 2,81,352 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న సాగర్ రిజర్వాయర్‌కు విడుదల చేస్తున్నారు. శనివారం […]

త్రిబుల్ ఆర్ రోడ్డు వద్దు మా భూములు మాకే కావాలి

త్రిబుల్‌ ఆర్ రోడ్డు వద్దు…మా భూమలు మాకు కావాలి’ అని అంటూ నల్లగొండ జిల్లా, చౌట్టుప్పల్ మండల రైతులు సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బండ శ్రీశైలం నాయకత్వంలో వారు తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్రిబుల్ ఆర్ రోడ్డు వల్ల రైతులు భూమలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు వేస్తే భూమికి భూమి ఇవ్వాలని, ఓపెన్ వాల్యూవేషన్‌పై నాలుగు […]