ఇది ప్రాజెక్టు సంజూ.. 21 సార్లు డకౌట్ అయినా సరే..

Sanju Samson

ఆసియాకప్-2025ను భారత్ ఘన విజయంతో ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో పనికూన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌(యుఎఇ)ని చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బౌలింగ్ తీసుకొని యుఎఇని 57 పరుగుల స్వల్ప స్కోర్‌కే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత 4.3 ఓవర్లలోనే ఈ లక్ష్యాన్ని చేధించింది. అయితే ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ (Sanju Samson) తుది జట్టులో ఉన్న కేవలం కీపింగ్ మాత్రమే చేశాడు. అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. […]

గద్వాల లో పొలంలో బోల్తాపడిన స్కూల్ వ్యాన్

School van overturns in Gadwal

జోగులాంబ గద్వాల: ప్రైవేట్ స్కూల్ వ్యాన్‌ అదుపుత‌ప్పి పొలంలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలో జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు స్వల్ప గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రాణ‌పాయం త‌ప్ప‌డంతో త‌ల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంమే కారణమని స్థానికులు వాపోతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరగిద్ద జ్ఞాన సరస్వతి ప్రైవేట్ స్కూల్ వ్యాన్‌గా గుర్తించారు. క్రేన్ సహాయంతో స్కూల్ […]

పాతబస్తీలో సిమ్ బాక్స్ తో మోసాలు… హాంకాంగ్‌ మహిళ హస్తం

SIM box fraud

హైదరాబాద్: చంద్రాయణగుట్టలో సిమ్ బాక్స్ ఏర్పాటు చేసి ఇంటర్నేషనల్ కాల్స్‌ ను లోకల్ కాల్స్‌గా మార్చుతూ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ ను పోలీసులు అరెస్టు చేశారు. టిజి సైబర్ సెక్యూరిటీ బ్యూరో, టెలికమ్యూనికేషన్ శాఖ సంయుక్త ఆపరేషన్‌ చేయడంతో సిమ్ బాక్స్ రాకెట్ వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ముగ్గురు నిందితులు హిదాయతుల్లా, ఆమద్ ఖాన్, షోయబ్ లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఒక సిమ్ బాక్స్, దాదాపు 200 సిమ్ కార్డులను స్వాధీనం […]

నిర్మించని వైద్య కళాశాలలకూ జగన్ పేరు వేసుకున్నారు: కొల్లు రవీంద్ర

Kollu Ravindra comments jagan

అమరావతి: ఎపిలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ విజయాన్ని వైసిపి తట్టుకోలేకపోతుందని ఎపి మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్రాభివృద్ధిపై మాట్లాడే నైతిక అర్హత కూడా వైసిపి జగన్ మోహన్ కు లేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిర్మించని వైద్య కళాశాలలకూ జగన్ పేరు వేసుకున్నారని, మెడికల్ కాలేజీల పేరుతో జగన్ రూ.6 వేల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. టెండర్లు రద్దు చేస్తాం, అభివృద్ధిని కూల్చేస్తామంటూ బెదిరిస్తున్నారని కొల్లు రవీంద్ర […]

రైళ్లో నుంచి కిందపడి హీరోయిన్‌కు గాయాలు

Karishma sharma injured

ముంబయి: కదులుతున్న లోకల్ రైలు నుంచి దూకడంతో కిందపడి కరిష్మా శర్మ గాయపడ్డారు. దీనికి సంబంధించిన పోస్టును తన ఇన్‌స్టా గ్రామ్‌లో తెలియజేశారు. షూటింగ్ కోసం చీరలో బయలుదేరాను, ముంబయి లోకల్ రైలు ఎక్కగానే అది వేగంగా కదిలింది, అప్పటికీ తన స్నేహితులు రైలు ఎక్కకపోవడంతో తనలో ఆందోళన మొదలైంది, వెంటనే రైలు నుంచి కిందకు దూకింది. ఈ క్రమంలో కిందపడిపోవడంతో తలతో పాటు వీపు భాగంలో గాయాలయ్యాయి. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీపు […]

ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం

CP Radhakrishnan sworn in as Vice President

ఢిల్లీ: ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాధాకృష్ణన్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. సిపి రాధాకృష్ణన్ పూర్తి పేరు చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్. 1957లో అక్టోబర్ 20న తమిళనాడు రాష్ట్రం తిరుప్పూర్‌లో జన్మించారు. 1998, 1999లో కోయంబత్తూరు నుంచి ఎంపిగా గెలిచారు. […]

హిజ్రాను పెళ్లి చేసుకున్న యువకుడు… వీడియో వైరల్

Transgender married tamilnadu salem

చెన్నై: ఓ యువకుడు హిజ్రాను పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా తారమంగళం ప్రాంతంలో జరిగింది. ఓమలూరు గ్రామానికి చెందిన శరవణకుమార్ (32) అనే యవకుడు వస్త్ర దుకాణంలో పని చేస్తున్నాడు. అదే దుకాణంలో హిజ్రా సరోవ(30)ను ప్రేమించాడు. ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నామని కుటుంబ సభ్యులకు తెలిపారు. పెద్దల సమక్షంలో ఈరోడ్ జిల్లా గోపిచెట్టిపాలయంలో పెరియార్ కల్యాణంలో మండపంలో అంగరంగా వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు కళగం జిల్లా అధ్యక్షుడు […]

ఆర్టిసి బస్సు బోల్తాపడి 10 మందికి గాయాలు

RTC bus over turned

అనంత పురం జిల్లా: బెలుగుప్ప- నక్కపల్లి మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టిసి బస్సు బోల్తాపడి 10 మంది ప్రయాణికులు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి  తరలించారు. ఆర్టిసి బస్సులో 17 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. Also Read : డల్లాస్ లో భారత సంతతి వ్యక్తి తల నరికి హత్య

యాదాద్రి భువనగిరి జిల్లాలో రాకపోకలకు అంతరాయం

Bhuvanagiri-Chityala road closed

మన తెలంగాణ / మోటకొండూరు: యాదాద్రి భువనగిరి జిల్లా పలు ప్రాంతాలలో రాకపోకలకు అంతరాయం కలిగింది. భువనగిరి – చిట్యాల రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. నాగిరెడ్డిపల్లి వద్ద లోలెవల్ బ్రిడ్జిపై వరద ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ఉధృతికి వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. భారీ వర్షాల కారణంగా ఆలేరు మోటకొండూర్ మధ్య రాకపోకలు బంద్ చేస్తూ బారి కేడ్లను పోలీసులు ఏర్పాటు చేశారు. బహుదూర్ పేట వాగు, మంతపురి వద్ద ఉన్న ఈదుల వాగు ఉదృతంగా […]

డల్లాస్ లో భారత సంతతి వ్యక్తి తల నరికి హత్య

Indian-origin man beheaded

న్యూయార్క్: అమెరికాలోని డల్లాస్‌లో భారత సంతతి వ్యక్తి హత్యకు గురయ్యాడు. చంద్రమౌళి నాగమల్లయ్య అనే భారత సంతతి వ్యక్తి డల్లాస్ నగరంలో మోటల్ నిర్వహిస్తున్నాడు. మోటల్‌లో పని చేసే జోర్డాన్ కాబోస్ మార్టినెజ్ అనే ఉద్యోగి కత్తితో చంద్రమౌళి తల నరికి చంపాడు. చంద్రమౌళిని చంపుతున్నప్పుడు భార్య, పిల్లలు అక్కడే ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జోర్డాన్ కాబోస్ మార్టినెజ్ ను అరెస్టు చేసి […]