MeldWP – Premium WordPress Themes & Plugins Senden Önce Ben İzle

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Marsbahis

Marsbahis

Hacklink

Meritking

Hacklink

Hacklink

printable calendar

Hacklink

Hacklink

grandpashabet giriş

Hacklink

hacklink panel

hacklink

marsbahis giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Rank Math Pro Nulled

WP Rocket Nulled

Yoast Seo Premium Nulled

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

matbet giriş

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Nulled WordPress Plugins and Themes

Hacklink

hacklink

Taksimbet

Marsbahis

Hacklink

Marsbahis

Marsbahis

Hacklink

Hacklink

Bahsine

Tipobet

Hacklink

Betmarlo

Marsbahis

vdcasino giriş

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

duplicator pro nulled

elementor pro nulled

litespeed cache nulled

rank math pro nulled

wp all import pro nulled

wp rocket nulled

wpml multilingual nulled

yoast seo premium nulled

Nulled WordPress Themes Plugins

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Bahiscasino

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Marsbahis

Hacklink

Hacklink

Marsbahis

meritking giriş

Hacklink

Hacklink satın al

Hacklink

betpuan

holiganbet

casibom

sekabet

నాగోల్ లో భార్య గొంతు కోసిన భర్త….

Nagole Supraja Hospital

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నాగోల్ (Nagole) పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం వెలుగులోకి వచ్చింది. భార్య గొంతు భర్త కోశాడు. దీంతో వెంటనే ఆమెను సుప్రజ ఆస్పత్రికి (Supraja Hospital) తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గత సంవత్సరం మహాలక్ష్మి(20)ని వేణుగోపాల్ కు వివాహం చేసుకున్నాడు. వివాహ వేడుకలో అల్లుడికి రూ. 20 లక్షల కట్నం ఆమె తల్లిదండ్రులు ముట్టజెప్పారు.  అదనపు కట్నం […]

విమర్శించే అర్హత మీకు లేదు: కందుల దుర్గేష్

Kandula Durgesh comments Roja

అమరావతి: ప్రజా సమస్యల పరిష్కారంలో ఎపి డిప్యూటి సిఎం పవన కళ్యాణ్ అలసత్వం వహించలేదని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కందుల దుర్గేష్ వైసిపి మాజీ మంత్రి ఆర్ కె రోజాపై ఫైరయ్యారు. తమకు కబ్జాలు, దొంగ వ్యాపారాలు ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రోజా జబర్దస్త్ లో పాల్గొనలేదానని, జబర్దస్త్ లో అనేక విన్యాసాలు చేసిన రోజా మాట్లాడేందుకు అర్హత ఉందానని ప్రశ్నించారు. పర్యాటక మంత్రిగా రోజా ఏం అభివృద్ధి చేశారని, […]

టేకాఫ్ అవుతుండగా సాంకేతిక లోపం.. పైలట్ ఏం చేశారంటే..

Indigo Filght

లక్నో: ఈ మధ్యకాలంలో విమానాలు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంటున్నాయి కొద్దిరోజుల క్రితమే స్పైస్‌జెట్‌కి చెందిన విమానం టేకాఫ్ సమయంలో టైర్ ఊడిపోయిన విషయం తెలిసిందే. అయిప్పటికీ.. పైలట్ ఆ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. తాజాగా ఇండిగో (Indigo Filght) విమానయాన సంస్థకు చెందిన ఓ విమానం కూడా తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. లక్నో నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం (Indigo Filght) టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే […]

కొండా సురేఖ వర్సెస్ నాయిని… భగ్గుమన్న విభేదాలు

Konda Surekha vs Naini

వరంగల్: మంత్రి కొండా సురేఖ, ఎంఎల్ఎ నాయిని రాజేందర్ రెడ్డి (Konda Surekha vs Naini) మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. కొండా సురేఖ లాగా పూటకో పార్టీ మారితే తాను కూడా 5 సార్లు ఎమ్మెల్యే అయ్యేవాడినని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలకు రాజేందర్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అంతకు ముందు నాయిని రాజేందర్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ (Konda Surekha vs Naini) ఘాటు విమర్శలు చేశారు. […]

వాళ్లు లేకుండా ఏ దేశమూ అభివృద్ధి చెందలేదు: ఓం బిర్లా

National Women Empowerment Conference

అమరావతి: మహిళకు గౌరవం ఇవ్వడం ఆది నుంచి వస్తున్న భారత సంప్రదాయం అని లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా అని తెలిపారు. భరత భూమిలో మహిళా నాయకత్వం శతాబ్దాలకు ముందే ప్రారంభమైందని అన్నారు తిరుపతిలో లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా నేతృత్వంలో జాతీయ మహిళా సాధికారత సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఆధ్యాత్మిక, సామాజిక ఉద్యమాల్లో, స్వాతంత్ర్య పోరాటంలోనూ మహిళలు కీలక పాత్ర పోషించారని తెలియజేశారు. సామాజిక బంధనాలను ఛేదించుకుని మహిళలు […]

ఓవైపు ‘బాయ్‌కాట్’ ట్రెండ్.. ఆటగాళ్లకు గంభీర్ సలహా ఇదే..

Gautam Gambhir

ఆసియాకప్-2025లో భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఆదివారం మ్యాచ్ జరగనుంది. అయితే ఇన్ని రోజులు లేని నిరసనలు సరిగ్గా మ్యాచ్‌కి ముందు ఉధృతిగా మారాయి. ఈ మ్యాచ్‌కి బాయ్‌కాట్ చేయాలంటూ కొందరు నిరసన తెలుపుతూ సోషల్‌మీడియాలో ‘బాయ్‌కాట్’ను ట్రెండ్ చేస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో భారత్ పాల్గొనవద్దని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ హైటెన్షన్ నేపథ్యంలో టీం ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ Gautam Gambhir) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ట్రెండ్ కారణంగా ఆటగాళ్లు ఏకగ్రత […]

డివైడర్ ను బైకు ఢీకొనడంతో ఇద్దరు మృతి

leprosy colony bike hit divider

నల్గొండ : లెప్రసి కాలనీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన బైకు డివైడర్ ను ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదం నల్గొండ జిల్లా లో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు బెంగాల్ కు చెందిన తన్మె( 30), బాపన్ సర్దార్ (25) గా పోలీసులు గుర్తించారు. Also Read :  కుమారుడిని చంపి… మూటకట్టి మూసీలో […]

గంజాయి అమ్మడం లేదని… కిడ్నాప్ చేసి చితకబాదారు

Kidnapped and beaten

హైదరాబాద్: గంజాయి విక్రయించడం లేదని ఇద్దరు వ్యక్తులను గుర్తు తెలియని దుండగులు (Kidnapped and beaten) కిడ్నాప్ చేసి చితకబాదారు. ఈ సంఘటన హైదరాబాద్ లోని పాతబస్తీ ప్రాంతం భవాని నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గతంలో షాబాజ్, ఫయిమ్ అనే యువకులు గంజాయి విక్రయించేవారు. గత అర్దరాత్రి పన్నెండు గంటల సమయంలో గంజాయి కావాలని ఆరుగురు దుండగులు ఆటోలో వచ్చారు. తమకు గంజాయి కావాలని దుండగులు కోరారు. Also Read: మూలాలు మరచి.. విన్యాసాలెందుకు? తాము […]

విజయవాడలో పెరిగిన డయేరియా కేసులు…

Diarrhea Cases in Vijayawada

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ నగరం కొత్త రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే డయేరియా బాధితుల సంఖ్య 300 దాటింది. గత రాత్రి మరో 20 మంది ఆసుపత్రిలో చేర్పించారు. విషమంగా ఉన్నవారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రస్తుతం 145 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. డయేరియా మృతుల కుటుంబాలను స్థానిక వైసిపి నేతలు, నిజనిర్ధారణ కమిటీ పరామర్శించింది. 427 నీటి నమూనాలను సేకరించి పరీక్షించారు.  Also Read: మూలాలు మరచి.. విన్యాసాలెందుకు? డయేరియా లక్షణాలు:  విరేచనం […]

తెలంగాణలో కాంగ్రెస్ ను బిఆర్ఎస్ కాపాడుతోంది: కెటిఆర్

KTR comments Revanth Reddy

హైదరాబాద్: బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు కుటుంబాలకు న్యాయం చేస్తామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఎస్ఎల్ బిసి బాధిత కుటుంబాలకు ఎలాంటి పరిహారం కూడా అందించలేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్ఎల్ బిసి టన్నెల్ ప్రమాదం జరిగి 200 రోజులైనా ప్రభుత్వాలు స్పందించలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆరుగురి మృతదేహాలను ఇప్పటికీ వెలికి తీయలేదని కెటిఆర్ ధ్వజమెత్తారు. కాళేశ్వరంలోని సమస్యలకు ఎన్ డిఎస్ఎ బృందాన్ని పంపించిన […]