సుప్రీం కోర్టు ఆవరణలో ఇవి చేస్తే.. ఇంకా అంతే సంగతులు

Supreme Court

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ప్రాంగంణం లోని హై సెక్యూరిటీ జోన్‌లో ఫోటోలు తీయడం.. రీల్స్ చేయడం పై నిషేధం విధిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. సెప్టెంబర్ 10న జారీ చేసిన ఈ ప్రకటనలో మీడియా సిబ్బంది, ఇంటర్వ్యూలు, వార్తలకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాలను కేవలం భద్రతా ప్రమాణాలకు అనుగుణమైన జోన్‌లో మాత్రమే నిర్వహించాలని స్పష్టం చేసింది. కోర్టు ప్రాంగంణంలో అధికారిక వినియోగానికి మినహా.. వీడియోగ్రఫీ, రీల్స్ చేయడానికి, […]

కంగనా రనౌత్‌కు షాక్.. చీవాట్లు పెట్టిన సుప్రీం కోర్టు

Kangana Ranaut

న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరోయిన్, ఎంపి కంగనా రనౌత్‌కు (Kangana Ranaut) సుప్రీం కోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది. రైతులు చేపట్టిన ఉద్యమ సమయంలో కంగనా చేసిన ఓ ట్వీట్ వివాదాస్ఫదమైంది. దీంతో ఆమెపై పరువు నష్టం కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని కంగనా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే శుక్రవారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మోహతలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కంగనాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఇది […]

ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం

CP Radhakrishnan sworn in as Vice President

ఢిల్లీ: ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో రాధాకృష్ణన్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. సిపి రాధాకృష్ణన్ పూర్తి పేరు చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్. 1957లో అక్టోబర్ 20న తమిళనాడు రాష్ట్రం తిరుప్పూర్‌లో జన్మించారు. 1998, 1999లో కోయంబత్తూరు నుంచి ఎంపిగా గెలిచారు. […]

బ్రిడ్జి పైనుంచి పడిన బస్సు: ఐదుగురు మృతి

Kakori Lucknow

లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నో సమీపంలోని కోకరీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మలిహాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్రిడ్జి పైనుంచి బస్సు పడిపోవడంతో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. బస్సు హర్దోయ్ నుంచి కైసర్‌బాఘ్ వెళ్తుండగా బ్రిడ్జి పైనుంచి 20 అడుగుల లోతులో పడిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించారు. గాయపడిన […]

నేడు రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సి.పి.రాధాకృష్ణన్‌తో పదవీ ప్రమాణస్వీకారం చేయించనున్నారని అధికారులు తెలిపారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ అయిన ఆయన రాష్ట్రపతి భవన్‌లో ఉదయం 10 గంటలకు తదుపరి ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 67 ఏళ్ల రాధాకృష్ణన్ మం గళవారం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచారు. ఆయన తన ప్రత్యర్థి బి.సుదర్శన్ రెడ్డిని 152 ఓట్ల తేడాతో ఓడించారన్నది తెలిసిన విషయమే. జగ్దీప్ ధనఖడ్ జూలై 21న అర్ధాంతరంగా రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి పదవికి […]

పిఎంకెలో రచ్చకెక్కిన కుటుంబ కలహాలు

చెన్నై: ‘పాటాలి మక్కల్ కచ్చి’(పిఎంకె) పార్టీలో చిచ్చు మరింత తీవ్రమైంది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎస్. రామ్‌దాస్ గురువారం తన కుమారుడు అన్బుమణి రామ్‌దాస్‌ను ‘రాజకీయంగా అసమర్థుడు’ అని పేర్కొంటూ పార్టీ నుంచి తొలగించారు. పార్టీ పంపించిన ప్రశ్నావళికి సమాధానం ఇవ్వకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. పిఎంకెను స్థాపించింది తానేనని, తన నిర్ణయమే తుది నిర్ణయం అని, దానిని ఎవరూ వీటో చేయలేరని రామ్‌దాస్ అన్నారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా ఉండాలనుకుంటే అన్బుమణి స్వంతంగా […]

రష్యన్ మిలిటరీలో భారతీయులను రిక్రూట్ చేయకండి

న్యూఢిల్లీ: రష్యా మిలిటరీలో భారతీయులను సపోర్ట్ స్టాఫ్‌గా రిక్రూట్ చేసే పద్ధతిని మానుకోవాలని భారత్, రష్యాకు గురువారం విజ్ఞప్తి చేసింది. అంతేకాక రష్యా సాయుధ బలగాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న భారతీయులను వెంటనే విడుదల చేయాలని కోరింది. ఇదిలావుంగా రష్యా మిలిటరీలో చేరే ఆఫర్ల పట్ల భారతీయులు జాగురుకతతో వ్యవహరించాలంది. ‘రష్యా సైన్యంలో ఇటీవల భారతీయులను రిక్రూట్ చేస్తున్నారన్న వార్తలను మేము చూశాము’ అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఆయన మీడియా వేసిన […]

సోనియా గాంధీకి ఢిల్లీ కోర్టు ఊరట

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ భారత పౌరసత్వం పొందేందుకు మూడేళ్లు ముందుగానే ఓటర్ల జాబితాలో తన పేరు చేర్చుకున్నారని ఆరోపిస్తూ, ఆమె చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు గురువారం కొట్టివేసింది. అదనపు ప్రధాన న్యాయమూర్తి మెజిస్ట్రేట్ వైభవ్ చౌరాసియా ఆ పిటిషన్‌ను కొట్టేశారు. ఫిర్యాదుదారు వికార్ త్రిపాఠి తరఫున సెప్టెంబర్ 10న హాజరైన సీనియర్ న్యాయవాది పవన్ నారంగ్ వాదిస్తూ 1980 జనవరిలో సోనియా గాంధీ భారత పౌరురాలు కాకుండానే ఆమె […]

ఉత్తరాఖండ్‌కు ప్రధాని మోడీ రూ.1200 కోట్ల సాయం

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో వరద బాధిత ప్రాంతాలకు విపత్తు సాయంగా రూ. 1200 కోట్లు ప్రధాని మోడీ గురువారం ప్రకటించారు. వైపరీత్యాల వల్ల మృతులైన వారి కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50 వేలు వంతున ప్రకటించారు. అనాథలైన పిల్లలకు పిఎం కేర్స్ పథకం కింద సాయం చేస్తామన్నారు. బాధిత కుటుంబాలను కలుసుకుని పరామర్శించారు. విపత్తులో క్షేత్రస్థాయిలో బాధితులకు సహాయం అందించిన ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, సిబ్బందిని, వాలంటీర్లను అభినందించారు. బాధితుల పునరావాసానికి కేంద్ర […]

మణిపూర్‌లో 40 మంది బిజెపి సభ్యుల మూకుమ్మడి రాజీనామా

BJP Presidents

ఇంఫాల్ : మణిపూర్‌లో త్వరలో ప్రధాని మోడీ పర్యటించనున్న సమయంలో ఫుంగ్యార్ నియోజకవర్గానికి చెందిన 40 మంది బీజేపీ సభ్యులు గురువారం మూకుమ్మడి రాజీనామా చేశారు. నాగా మెజారిటీ జిల్లా ఫుంగ్యార్ మండలానికి చెందిన మండల అధ్యక్షుడు, మహిళా, యువ, కిసాన్ మోర్చాలకు చెందిన సభ్యులే కాకుండా నియోజకవర్గం లోని బూత్ స్థాయి అధ్యక్షులు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. అయితే ఈ రాజీనామాలపై రాష్ట్ర బిజేపి ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. పార్టీలోని ప్రస్తుత రాష్ట్ర వ్యవహారాలకు […]