ప్రపంచంలో బిజెపియే అతిపెద్ద రాజకీయ పార్టీ: నడ్డా

విశాఖపట్నం: ప్రపంచంలో కాషాయ పార్టీ(బిజెపి)యే అతిపెద్ద రాజకీయ పార్టీ అని, ఇందులో 14 కోట్ల మంది సభ్యులున్నారని, వారిలో రెండు కోట్ల మంది క్రియాశీలకంగా ఉన్నారని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి.నడ్డా ఆదివారం తెలిపారు. బిజెపికి లోక్‌సభలో 240 మంది సభ్యులు, దేశవ్యాప్తంగా 1500 మంది ఎంఎల్‌ఎలు, 170కిపైగా ఎంఎల్‌సిలు ఉన్నారని ఆయన అన్నారు . ఇక్కడ పార్టీ ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్‌డిఎ పాలన బాధ్యతాయుతంగా పనిచేస్తోందన్నారు. ప్రధాని మోడీ […]

13వ అంతస్తు నుంచి దూకి తల్లి, కొడుకు ఆత్మహత్య..

నోయిడా: గ్రేటర్ నోయిడాలోని ఒక భవనం 13వ అంతస్తు నుంచి దూకి సాక్షి చావ్లా అనే 37 ఏళ్ల మహిళ, ఆమయె 11 ఏళ్ల వికలాంగ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయం 10 గంటలకు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రక్తపు మడుగులో పడిఉన్న వారిని చూసి ఇరుగుపొరుగువారు గగ్గోలు పెట్టారు. బిస్రాఖ్ స్టేషన్ నుండి పోలీసులు త్వరగా అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపారు. ఇంట్లో భర్త దర్పణ్ చావ్లాను ఉద్దేశించి ఆమె రాసిన ఆత్మహత్య […]

హిందీ.. సైన్స్, న్యాయ, పోలీసు మాధ్యమం కావాలి: అమిత్ షా

గాంధీనగర్: హిందీకి, దేశంలోని ఇతర భారతీయ భాషలకు ఎటువంటి ఘర్షణ లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. అయితే ఆంగ్ల మాధ్యమ ప్రభావం తగ్గించాలంటే హిందీకి మనం అనుసంధాన భాషగా ప్రాధాన్యత ఇవ్వాల్సిందే అన్నారు. హిందీ భాషకు ఉన్న సౌలభ్యత, సరళీకృత లక్షణాలతో హిందీని శాస్త్రం, న్యాయ వ్యవస్థ, పోలీసు విభాగాల వాడక ప్రామాణిక భాషగా తీర్చిదిద్దుకోవాల్సి ఉందని పిలుపు నిచ్చారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో హిందీ దివస్ సందర్భంగా హోం మంత్రి 5వ అఖిల […]

అస్సాంలో భారీ భూకంపం.. బెంగాల్, భూటాన్ లో ప్రకంపనలు

గౌహతి: అస్సాంలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. ఉదల్గురిలో 5 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఏర్పడిందని తెలిపింది. అస్సాంతోపాటు పశ్చిమ బెంగాల్, భూటాన్ లలో కూడా ప్రకంపనలు సంభవించాయని అధికారులు తెలిపారు. అయితే, ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. “అస్సాంలో భూకంపం ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. భూ ప్రకంపనలతో ప్రజలు భయంతో తమ ఇళ్ల నుండి బయటకు […]

నాపై విమర్శలకు కాంగ్రెస్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది : మోడీ

Narendra Modi comments congress

అసోం: మాజీ ప్రధాన మంత్రి నెహ్రూ సర్కార్ తప్పిదాల ఫలితాలను ఇప్పటికీ అసోం ప్రజలు అనుభవిస్తున్నారని భారత ప్రధాని నరేంద్ర మోడి తెలిపారు. భారత రత్న అవార్డు గ్రహీత భూపెన్ హజారికాపై కాంగ్రెస్ విమర్శలు దారుణమని అన్నారు. అసోంలో పలు అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మోడీ అసోంలో మీడియాతో మాట్లాడుతూ..1962 చైనా చొరబాటు సమయంలో నెహ్రూ సర్కార్ అనేక తప్పిదాలు చేసిందని, అసోం పుత్రుడు గాయకుడు, మాజీ ఎమ్మెల్యే భూపేన్ […]

టేకాఫ్ అవుతుండగా సాంకేతిక లోపం.. పైలట్ ఏం చేశారంటే..

Indigo Filght

లక్నో: ఈ మధ్యకాలంలో విమానాలు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంటున్నాయి కొద్దిరోజుల క్రితమే స్పైస్‌జెట్‌కి చెందిన విమానం టేకాఫ్ సమయంలో టైర్ ఊడిపోయిన విషయం తెలిసిందే. అయిప్పటికీ.. పైలట్ ఆ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. తాజాగా ఇండిగో (Indigo Filght) విమానయాన సంస్థకు చెందిన ఓ విమానం కూడా తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. లక్నో నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం (Indigo Filght) టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే […]

నా మెదడు విలువ రూ.200 కోట్లు.. ఆ పని రైతుల కోసమే చేశా: గడ్కరీ

Gadkari mind value

ముంబయి: రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకే ఆలోచిస్తామని, తమ జేబులు నింపుకోవడానికి కాదని కేంద్ర రహదారుల, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ సురక్షితం కాదంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండడంతో నితిన్ గడ్కరీ స్పందించారు. శనివారం నాగ్‌పూర్‌లోని అగ్రికోస్ వెల్పేర్ సొసైటి నిర్వహించిన కార్యక్రమంలో నితిన్ ప్రసంగించారు. తాను డబ్బు కోసం ఇలా చేస్తున్నానని ప్రజలు అనుకుంటున్నారా?, నిజాయతీతో ఎలా సంపాదించాలో తనకు తెలుసునని వివరించారు. […]

వక్ఫ్ చట్టం సవరణలపై రేపు సుప్రీం రూలింగ్

న్యూఢిల్లీ : వక్ఫ్ సవరణ చట్టం 2025 పై సుప్రీంకోర్టు సోమవారం తమ మధ్యంతర ఉత్తర్వులు వెలువరిస్తుంది. ఈ చట్టం సవరణలను సవాలు చేస్తూ పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. వీటి విచారణ ముగిసింది. చట్ట సవరణలో మూడు ప్రధాన అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. కోర్టుల ద్వారా వినియోగదారుల ద్వారా, ఒప్పందాల ద్వారా సంతరించుకున్న ఆస్తుల డినోటిఫై వంటి కీలక విషయాలపై అత్యున్నత న్యాయస్థానం తీర్పు మధ్యంతర రీతిలో వెలువడుతుంది. ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్‌తో కూడిన […]

మణిపూర్‌లో ఇక శాంతి, సౌభాగ్యాలు

చురాచంద్‌పూర్: మణిపూర్‌ను పేరుకు తగ్గట్లుగానే శాంతి, సౌభాగ్యాలకు ప్రతీకగా నిలపాలనేదే తమ ఆలోచన అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. 2023 మే నెలలో తెగల మధ్య సంకుల సమరంతో అతలాకుతలం అయిన ఈ అత్యంత కీలకమైన ఈశాన్య రాష్ట్రంలో ప్రధాని మోడీ ఇక్కడ పర్యటించడం రెండేళ్లలో ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఆయన కుకీ తెగలు ఎక్కువగా ఉండే చురాచంద్‌పూర్‌లో శనివారం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఘర్షణలతో తల్లడిల్లిన ఈ నేల సుభిక్షం అయ్యే […]

మిజోరంలో తొలి రైల్వే లైన్.. ప్రారంభించిన మోడీ

ఐజ్వాల్: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం మిజోరంలో తొలి రైల్వే లైన్లను ఇతర ప్రాజెక్టులను ఆరంభించారు. ఈ పనుల విలువ రూ 9000 కోట్ల వరకూ ఉంటుంది. ఇతర ప్రాజెక్టులకు కూడా ఆయన ప్రారంభోత్సవం జరిపారు. దేశంలోని ఇతర రైల్వేలైన్ మార్గాలతో ఈ ఈశాన్య ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అనుసంధానం చేసేందుకు ఈ పనులు కీలకం అయ్యాయి. బైరాబి సారంగ్ రైల్వే లైన్ పనులు కూడా ప్రధాని ఆరంభించిన వాటిలో ఉన్నాయి. దేశ ప్రధాని అయిన తరువాత […]