కిస్మత్ పూర్ లో మహిళ దారుణ హత్య

రాజేంద్ర నగర్ రాజేంద్రనగర్ కిస్మత్ పూర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని మహిళ పై కొందరు దుండగులు అత్యచారం చేసి హత్య చేశారు. వివరాలలోకి వెళితే..పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..కిస్మత్ పూర్ బ్రిడ్జి కింద మహిళ మృత దేహంను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృత దేహం పై బట్టలు లేకపోవడం ఆత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లు అనుమానించారు.మృతి చెందిన […]

దారుణం.. మూడో అంతస్తు నుంచి 6 ఏళ్ల బాలికను తోసి చంపిన సవితి తల్లి

బెంగళూరు: కర్ణాటకలోని బీదర్ లో విషాద సంఘటన చోటుచేసుకుంది. మూడో అంతస్తు నుంచి 6 ఏళ్ల బాలికను సవిత తల్లి కిందకు తోసి హత్య చేసిిన దిగ్భ్రాంతికరమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిసిటివి ఫుటేజ్ ఆధారంగా సవితి తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన ఆగస్టు 27న బీదర్ పట్టణంలోని ఆదర్శ్ కాలనీలో జరిగింది. 6 సంవత్సరాల బాలిక సాన్వి మూడవ అంతస్తు నుండి అకస్మాత్తుగా కింద పడి […]

అడవిలో దారుణం.. నోట్లు గుడ్డలు కుక్కి.. ప్లాస్టర్ వేసి హత్య..

Tirupati Pakala

తిరుపతి: జిల్లాలోని పాకాల మండలం (Tirupati Pakala) మూలవంక అడవుల్లో బయటపడిన మృతదేహాలపై మిస్టరీ ఇంకా వీడలేదు. లభ్యమైన మృతదేహాల పక్కనున్న గోతుల్లో మరో ఇద్దరు చిన్నారుల మృతదేహాలను కూడా పోలీసులు గుర్తించారు. లభ్యమైన మహిళ, పురుషుడి మృతదేహాలకు పోలీసులు శవపరీక్షలు చేయించారు. శవపరీక్షలో మహిళ, పురుషుడు హత్యకు గురైనట్లుగా వైద్యులు నిర్ధారించారు. నోటిలో గుడ్డలు కుక్కి, ప్లాస్టర్ వేసి చంపినట్లుగా పోలీసులు గుర్తించారు. మృతుడు తమిళనాడు తంజావూర్‌కు చెందిన కలై సెల్వన్‌ అని వెల్లడించారు. అయితే […]

హనీట్రాప్‌లో యోగా గురువు.. ఐదుగురు అరెస్ట్

Honey Trap

హైదరాబాద్: డబ్బులు సంపాదించడానికి సులభమైన మార్గాలు ఎంచుకుంటున్నారు కొందరు వ్యక్తులు. అలా ఎంచుకుంటున్న మార్గాల్లో ఒకటి హనీట్రాప్(Honey Trap). మహిళలను అడ్డంపెట్టుకొని బ్లాక్‌మెయిల్ చేసి.. లక్షల్లో డబ్బు కాజేస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో హనీట్రాప్ కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో యోగాశ్రమం నడుపుతున్నాడు రంగారెడ్డి అనే వ్యక్తి. అయితే అతని వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయవచ్చని అమర్ గ్యాంగ్ స్కెచ్ వేసింది. తొలుత అనారోగ్య సమస్యలో ఇద్దరు మహిళలు ఆశ్రమంలో […]

నాగోల్ లో భార్య గొంతు కోసిన భర్త….

Nagole Supraja Hospital

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నాగోల్ (Nagole) పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం వెలుగులోకి వచ్చింది. భార్య గొంతు భర్త కోశాడు. దీంతో వెంటనే ఆమెను సుప్రజ ఆస్పత్రికి (Supraja Hospital) తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గత సంవత్సరం మహాలక్ష్మి(20)ని వేణుగోపాల్ కు వివాహం చేసుకున్నాడు. వివాహ వేడుకలో అల్లుడికి రూ. 20 లక్షల కట్నం ఆమె తల్లిదండ్రులు ముట్టజెప్పారు.  అదనపు కట్నం […]

నడిరోడ్డుపై ప్రియురాలిని తుపాకీ కాల్చి చంపి…. ప్రియుడు హల్ చల్

bhopal Nandini Aravind

భోపాల్: ప్రియుడు, ప్రియురాలు మధ్య మనస్పర్థలు రావడంతో ఆమెను పోలీస్ స్టేషన్‌కు వెళ్తుండగా ఆమెను తుపాకీతో కాల్చి చంపాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గ్యాలియర్‌లో అరవింద్ పరిహార్ అనే కాంట్రాక్టర్ నివసిస్తున్నాడు. నందిని అనే యువతితో(28) అతడు సహజీవనం చేస్తున్నాడు. ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో విడివిడిగా ఉంటున్నారు. అరవింద్‌తో ప్రాణహాని ఉందని పోలీస్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. శనివారం ఫిర్యాదు చేయడానికి ఎస్‌పి కార్యాలయానికి […]

పట్టపగలే దొంగల చేతివాటం.. బైక్‌ డిక్కీ నుంచి భారీగా నగదు చోరీ

Rangareddy Shankarpally

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలే దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. అందరూ చూస్తుండగానే.. ద్విచక్రవాహనం డిక్కీలోంచి నగదును ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. ఎర్వగూడ గ్రామానికి చెందిన ప్రదీప్ గౌడ్ అనే వ్యక్తి శంకర్‌పల్లిలోని (Rangareddy Shankarpally) హనుమాన్ నగర్‌లో నివాసం ఉంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన డ్వాక్రా గ్రూప్‌నకు సంబంధించిన రూ.2.98 లక్షల నగదును యూనియన్ బ్యాంక్‌ను వద్దకు తీసుకెళ్లారు. క్యూలైన్‌ ఎక్కువగా ఉండటంతో వాహనం డిక్కీలో ఉంచి సమీపంలోనే ఉన్న […]

పాఠశాల భవనంలో మత్తు పదార్థాలు.. నలుగురు అరెస్ట్

Hyderabad Bowenpally

హైదరాబాద్: మత్తు పదార్థాల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగల్ టీమ్ మరో భారీ మత్తు పదార్థాల రాకెట్ గుట్టును రట్టు చేసింది. హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో (Hyderabad Bowenpally) మత్తు పదార్థాల తయారీ కేంద్రంపై దాడి చేసింది. పాత పాఠశాల భవనంలో ఆల్ఫాజోలం అనే మత్తు పదార్థాన్ని తయారు చేస్తున్న ముఠాను ఈగల్ టీం పట్టుకుంది. మత్తు మందు తరలిస్తుండగా.. నలుగురు సభ్యులతో కూడిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పాఠశాల నుంచే వీరంతా దందా […]

రూమ్ కు పిలిచి… యువతిని చంపిన ప్రేమోన్మాది

Nellore Andhra Pradesh

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరులో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రియురాలిని రూమ్ కు పిలిచుకొని ప్రియుడు హత్య చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… నిఖిల్ అనే యువకుడు ప్రేమించిన యువతి మైథిలిని కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. హత్య చేసిన తర్వాత మృతురాలి చెల్లెలు సాహితికి ఫోన్ చేసి గొడవ జరగడంతోనే చంపేశానని తెలిపాడు. దర్గామిట్ట పోలీస్ స్టేషన్ లో నిందితుడు నిఖిల్ లొంగిపోయాడు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. […]

పరిహారం కోసం పులి నాటకం… పెన్షన్ కోసం భర్తను చంపి…

Hunsur Mysore

బెంగళూరు: భర్త మరణిస్తే పెన్షన్ రావడంతో పులి దాడిలో చనిపోతే ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో నగదు వస్తుందని ఆశ పడి భర్తను భార్య చంపి అనంతరం పెంటకుప్పలో పాతి పెట్టింది. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం మైసూరు జిల్లా హుణసూరు తాలూకాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. చిక్కహెజ్జూరు గ్రామంలో వెంకటస్వామి(54), సల్లాపురి(48) అనే దంపతులు నివసిస్తున్నారు. తన భర్త చనిపోతే పెన్షన్ వస్తుందిన భార్య సల్లాపుర ఆశపడింది. దీంతో భర్త పులి దాడి […]