పాకిస్థాన్‌తో మ్యాచ్.. నల్లబ్యాడ్జీలతో భారత క్రికెటర్లు?

Team India

ఆసియాకప్‌లో భాగంగా భారత్ (Team India), పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌ని భారత్ బాయ్‌కాట్ చేయాలంటూ.. నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కానీ, కేంద్ర ప్రభుత్వ విధానాల మేరకు ఈ మ్యాచ్‌లో పాల్గొంటున్నట్లు భారత క్రికెట్ టీం మేనేజ్‌మెంట్ చెప్పింది. అయితే ఈ మ్యాచ్ కోసం భారత క్రికెట్ టీం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పహల్గాంలో ఉగ్రవాద దాడికి నిరసనగా ఈ మ్యాచ్‌లో భారత (Team India) ఆటగాళ్లు నల్ల బ్యాడ్జీలు ధరించనున్నట్లు సమాచారం. […]

భారత్‌తో పోరు అంత ఈజీ కాదు: అజారుద్ధీన్

Mohammad Azharuddin

ఆసియాకప్-2025లో ఆదివారం ఆసక్తికర మ్యాచ్ జరుగనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్‌లు దుబాయ్ వేదకిగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత్‌దే పైచేయి అని చాలా మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. తాజాగా టీం ఇండియా మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్ధీన్ (Mohammad Azharuddin) కూడా అదే విషయాన్ని తెలిపారు. అయితే పాకిస్థాన్‌లో ఇద్దరు కీలక ఆటగాళ్లు లేకపోవడం పాకిస్థాన్‌కు పెద్ద లోటు అని ఆయన పేర్కొన్నారు. ఈ మ్యాచ్‌లో బాబర్ ఆజామ్, మహ్మద్ రిజ్వాన్‌లు లేకుండానే ఈ […]

ఓవైపు ‘బాయ్‌కాట్’ ట్రెండ్.. ఆటగాళ్లకు గంభీర్ సలహా ఇదే..

Gautam Gambhir

ఆసియాకప్-2025లో భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఆదివారం మ్యాచ్ జరగనుంది. అయితే ఇన్ని రోజులు లేని నిరసనలు సరిగ్గా మ్యాచ్‌కి ముందు ఉధృతిగా మారాయి. ఈ మ్యాచ్‌కి బాయ్‌కాట్ చేయాలంటూ కొందరు నిరసన తెలుపుతూ సోషల్‌మీడియాలో ‘బాయ్‌కాట్’ను ట్రెండ్ చేస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో భారత్ పాల్గొనవద్దని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ హైటెన్షన్ నేపథ్యంలో టీం ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ Gautam Gambhir) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ట్రెండ్ కారణంగా ఆటగాళ్లు ఏకగ్రత […]

పాక్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేయాలి: పహల్గామ్‌ ఉగ్రదాడి బాధిత కుటుంబాలు

Ind vs Pak Match Boycott

ముంబయి: భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై (Ind vs Pak Match) తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ను పహల్గామ్‌ ఉగ్రదాడి బాధిత కుటుంబాలు వ్యతిరేకిస్తున్నాయి. పాక్‌తో మ్యాచ్‌ ఆడుతున్నారని తెలిసి బాధపడ్డామని, ఆ దేశంతో ఎలాంటి సంబంధం ఉండొద్దని కోరుకుంటున్నారు. పాక్ తో మ్యాచ్‌ ఆడాలనుకుంటే.. పహల్గమ్ దాడిలో ప్రాణాలు పోయిన మావారిని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఆపరేషన్‌ సింధూర్‌ ముగియలేదని పిఎం మోడీ చెప్పారని, మరి పాకిస్తాన్‌తో మ్యాచ్‌ ఎందుకు నిర్వహిస్తున్నారని పహల్గామ్‌ ఉగ్రదాడి బాధిత […]

సమరానికి సర్వం సిద్ధం.. నేడు పాక్తో భారత్ పోరు

దుబాయి: ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం జరిగే గ్రూప్‌ఎ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. ఇరు జట్లు ఇప్పటికే చెరో విజయం సాధించి జోరుమీదున్నాయి. యుఎఇతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా రికార్డు విజయాన్ని అందుకుంది. ఒమన్‌తో జరిగిన పోరులో పాకిస్థాన్ కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో రెండు జట్లు ఈ మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. పాక్‌తో పోల్చితే టీమిండియా అన్ని విభాగాల్లో చాలా బలంగా ఉందని చెప్పాలి. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని […]

హాంకాంగ్ ఓపెన్ 2025.. ఫైనల్లో లక్షసేన్

హాంకాంగ్: ప్రతిష్ఠాత్మకమైన హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ షట్లర్ లక్షసేన్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. పురుషుల డబుల్స్ విభాగంలో భారత్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జంట ఫైనల్ పోరుకు చేరుకుంది. సింగిల్స్‌లో లక్షసేన్ అసాధారణ ఆటతో అదరగొట్టాడు. తైవాన్ షట్లర్ చౌ టిన్ చెన్‌తో శనివారం జరిగిన హోరాహోరీ సెమీ ఫైనల్లో సేన్ 2321, 2220 తేడాతో విజయం సాధించాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో కొనసాగుతున్న చౌ […]

దులీప్ ట్రోఫీ ఫైనల్… కష్టాల్లో సౌత్ జోన్

బెంగళూరు: సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్ జట్టు కష్టాల్లో చిక్కుకుంది. భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన సౌత్ జోన్ శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 33 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవాలంటే సౌత్ మరో 233 పరుగులు చేయాలి. ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (26), మొహిత్ కాలే (38) ఇప్పటికే పెవిలియన్ చేరారు. స్మరణ్ రవిచంద్రన్ […]

మా వేదనను అప్పుడే మర్చిపోయారా.. పహల్గాం బాధితురాలి ఆగ్రహం

Ind VS Pak

ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్ జరుగనుంది. అయితే పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్ (Ind VS Pak) ఆడవద్దు అంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. చివరకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మ్యాచ్ ఆడుతామని బిసిసిఐ ప్రకటించింది. ఈ విషయాన్ని ఐసిసితో పాటు, ఎసిసి కూడా అంగీకరించాయి. అయితే పహల్గాం దాడి బాధితురాలు ఐషాన్య ద్వివేది ఈ విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు క్రికెటర్లకు ఈ మ్యాచ్ […]

బిసిసిఐ అధ్యక్షుడిగా హర్భజన్.. ఇదే అందుకు సంకేతం..

Harbhajan Singh

ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎంపిక అవుతారని ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఆ పదవికి టీం ఇండియా మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం త్వరలో బిసిసిఐ సర్వసభ్య సమావేశం జరగనుంది. అయితే కొత్త అధ్యక్షుడిగా సచిన్ టెండూల్కర్‌ పదివీ బాధ్యతలు చేపడతారని.. వార్తలు వచ్చాయి. కానీ, వాటిని సచిన్ టీమ్ ఖండించింది. తాజాగా మాజీ క్రికెటర్లు […]

పసికూన ఓమన్‌పై గెలిచిన పాక్

Pakistan won on Oman

దుబాయ్: ఆసియా కప్‌లో భాగంగా ఓమన్‌పై పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. ఓమన్‌పై పాక్ 93 పరుగులు తేడాతో గెలిచింది. పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసి ఓమన్ ముందు 161 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓమన్ మాత్రం 16.4 ఓవర్లలో పది వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసి ఓటమిని చవిచూసింది. పాక్ బౌలర్లు విజృంభించడంతో ఓమన్ జట్టు కుప్పకూలింది. పాక్ బ్యాట్స్‌మెన్లు మహ్మద్ హరిస్(66), సహిబాజాదా పర్హన్(29), పఖర్ జమాన్(23), మహ్మద్ నవాజ్(19), మిగిలిన బ్యాట్స్‌మెన్లు […]