పాకిస్థాన్తో మ్యాచ్.. నల్లబ్యాడ్జీలతో భారత క్రికెటర్లు?
ఆసియాకప్లో భాగంగా భారత్ (Team India), పాకిస్థాన్ మధ్య మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ని భారత్ బాయ్కాట్ చేయాలంటూ.. నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కానీ, కేంద్ర ప్రభుత్వ విధానాల మేరకు ఈ మ్యాచ్లో పాల్గొంటున్నట్లు భారత క్రికెట్ టీం మేనేజ్మెంట్ చెప్పింది. అయితే ఈ మ్యాచ్ కోసం భారత క్రికెట్ టీం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పహల్గాంలో ఉగ్రవాద దాడికి నిరసనగా ఈ మ్యాచ్లో భారత (Team India) ఆటగాళ్లు నల్ల బ్యాడ్జీలు ధరించనున్నట్లు సమాచారం. […]