గ్రూప్ 1పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు.. మెయిన్స్ ఫలితాలు రద్దు.. రీవాల్యూయేషన్కు
గ్రూప్ 1 మూల్యంకనం, ర్యాంకింగ్ లిస్ట్ మీద తెలంగాణ హైకోర్టు తీర్పును వెలువరించింది. ఫలితాలను రద్దు చేసింది. రీవాల్యూయేషన్కు ఆదేశించింది.,తెలంగాణ న్యూస్ Source
గ్రూప్ 1 మూల్యంకనం, ర్యాంకింగ్ లిస్ట్ మీద తెలంగాణ హైకోర్టు తీర్పును వెలువరించింది. ఫలితాలను రద్దు చేసింది. రీవాల్యూయేషన్కు ఆదేశించింది.,తెలంగాణ న్యూస్ Source
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాత పోరు కార్యక్రమాన్ని చేపట్టింది వైసీపీ. ఇందులో భాగంగా యూరియా కొరతపై ప్రభుత్వంపై నేతలు విమర్శలు గుప్పించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాలు సమర్పించారు.,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్ Source
అమెరికాలో ప్రతిపాదిత ‘హైర్ యాక్ట్’ భారత ఐటీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం. ఈ బిల్లు ప్రకారం, విదేశీ సేవలకు 25% పన్ను విధించాలని ప్రతిపాదన. ఇప్పటికే కష్టాల్లో ఉన్న భారత ఐటీ కంపెనీలకు ఇది మరింత భారంగా మారవచ్చు.,బిజినెస్ న్యూస్ Source
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దింపాలని ఆ పార్టీ అధిష్ఠానం వ్యూత్మకంగా అడుగులు వేయాలని యోచిస్తోన్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం నుంచి దానం నాగేందర్ను గట్టెక్కించడం, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జూబ్లీహిల్స్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సానుకూల వాతావరణ ఉందనే సంకేతాన్ని పంపించాలనే ద్విముఖ వ్యూహంతో ఉన్నట్టు ఈ వర్గాల సమాచారం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రధాన […]
మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ మన దేశానికి 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
తన సొంత దేశంలో నిరసనలు, వాళ్లపై ఫైరింగ్ జరపడంపై బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా ఘాటుగా స్పందించింది. నేపాల్ కు ఇది ఓ బ్లాక్ అంటూ ఆమె చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఖాట్మాండులో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే.
అమెరికాలో ప్రతిపాదిత ‘హైర్ యాక్ట్’ భారత ఐటీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం. ఈ బిల్లు ప్రకారం, విదేశీ సేవలకు 25% పన్ను విధించాలని ప్రతిపాదన. ఇప్పటికే కష్టాల్లో ఉన్న భారత ఐటీ కంపెనీలకు ఇది మరింత భారంగా మారవచ్చు.
హింసాత్మక నిరసనల కారణంగా నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఒలి రాజీనామా చేశారు. నిరసనకారులు ప్రధాని నివాసాన్ని, ప్రభుత్వ కార్యాలయాలను తగులబెట్టారు. నిరసనల నడుమ మంత్రులను సైన్యం హెలికాప్టర్లలో తరలించింది.
నేపాల్లోని కేపీ శర్మ ఒలి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. సోషల్ మీడియాపై నిషేధం వల్ల మొదలైన నిరసనలు హింసాత్మకంగా మారాయి. హోం మంత్రి రమేష్ లేఖక్తో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు రాజీనామా చేశారు. నిరసనకారులపై కాల్పులు జరపడంతో 19 మంది మృతి చెందారు. 300 మందికి పైగా గాయాలయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాత పోరు కార్యక్రమాన్ని చేపట్టింది వైసీపీ. ఇందులో భాగంగా యూరియా కొరతపై ప్రభుత్వంపై నేతలు విమర్శలు గుప్పించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాలు సమర్పించారు.