కొత్త హెల్త్ కార్డుల జారీ ద్వారా 7.14 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈహెచ్ఎస్) విధి విధానాలు సిద్ధం చేయాలని ఉన్నతాధికారులను సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. దీనిద్వారా లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధీ చేకూరనుంది.,తెలంగాణ న్యూస్ Source