కొత్త హెల్త్ కార్డుల జారీ ద్వారా 7.14 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈహెచ్ఎస్) విధి విధానాలు సిద్ధం చేయాలని ఉన్నతాధికారులను సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. దీనిద్వారా లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధీ చేకూరనుంది.,తెలంగాణ న్యూస్ Source

వ్యక్తి దారుణ హత్య! ప్రియుడితో కలిసి చంపేసిన మూడో భార్య- మృతదేహాన్ని సంచులకు

ప్రియుడితో కలిసి ఓ మహిళ తన భర్తను చంపేసింది! ఆమె ఆయనకు మూడో భార్య. మధ్యప్రదేశ్​లోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.,జాతీయ – అంతర్జాతీయ న్యూస్ Source

నెట్‌ఫ్లిక్స్‌లోకి ఈ వారం రాబోతున్న టాప్ సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..

నెట్‌ఫ్లిక్స్ లోకి ఈ వారం కూడా ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ రాబోతున్నాయి. మరి వాటిలో టాప్ మూవీస్, సిరీస్ ఏవో ఇక్కడ చూడండి. అలాంటి ఏడింటి గురించి ఇక్కడ ఇస్తున్నాం.,ఫోటో న్యూస్ Source

అర్బన్ కంపెనీ ఐపీఓ రేపు ప్రారంభం: గ్రే మార్కెట్‌లో రూ. 28 ప్రీమియం!

Urban Company IPO GMP today: అర్బన్ కంపెనీ ఐపీఓ సెప్టెంబర్ 10న ప్రారంభం కానుంది. ఒక్కో షేరు ధర రూ. 98 నుంచి రూ. 103 మధ్య నిర్ణయం. గ్రే మార్కెట్‌లో (జీఎంపీ) రూ. 28 ప్రీమియంతో ట్రేడ్ అవుతోంది.,బిజినెస్ న్యూస్ Source

బుధవారం రాశిఫలాలు (10-09-2025)

Rasi Phalalu In Telugu Daily

మేషం – ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల పరంగా లౌక్యాన్ని ప్రదర్శించి లాభపడతారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బహుమతులను అందుకుంటారు. వృషభం – ప్రతి విషయాన్ని కీడేంచి మేలెంచమన్న విధంగా చూస్తారు. మీ ప్రయోజనాలు పదిలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో స్వల్ప భేదాభిప్రాయాలు చోటు చేసుకునే సూచనలున్నాయి. జాగ్రత్త వహించాలి. మిథునం – మీ ప్రయోజనాలు పదిలంగా ఉంటాయి. ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగ్గా ఉంటాయి. గోప్యంగా కొన్ని పనులు చేపట్టి వాటిని […]

ఉపరాష్ట్రపతి ఎన్నికలకు రంగం సిద్ధం: రాధాకృష్ణన్ Vs రెడ్డి.. గెలుపు ఎవరిదంటే?

భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రేపు సెప్టెంబరు 9, 2025 మంగళవారం రోజున ఈ ఎన్నిక నిర్వహిస్తారు.,జాతీయ – అంతర్జాతీయ న్యూస్

ఉపరాష్ట్రపతి జీతం ఎంత? అలవెన్సులు, పింఛను పూర్తి వివరాలు తెలుసుకోండి

భారత ఉపరాష్ట్రపతికి ప్రత్యేకంగా జీతం అంటూ ఉండదు. రాజ్యసభ ఛైర్మన్‌గా మాత్రమే జీతం పొందుతారు. మరి భత్యాలు, ఇతర వసతుల గురించి ఇక్కడ తెలుసుకోండి.,జాతీయ – అంతర్జాతీయ న్యూస్ Source

నేపాల్‌లో తీవ్ర ఉద్రిక్తతలు: ప్రధాని పదవికి ఒలి రాజీనామా చేయాలని ఒత్తిడి, మంత్రుల

నేపాల్‌లోని కేపీ శర్మ ఒలి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. సోషల్ మీడియాపై నిషేధం వల్ల మొదలైన నిరసనలు హింసాత్మకంగా మారాయి. హోం మంత్రి రమేష్ లేఖక్‌తో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు రాజీనామా చేశారు. నిరసనకారులపై కాల్పులు జరపడంతో 19 మంది మృతి చెందారు. 300 మందికి పైగా గాయాలయ్యాయి.,జాతీయ – అంతర్జాతీయ న్యూస్ Source

నేపాల్‌లో ఉద్రిక్తత పరాకాష్టకు: ఆందోళనల నడుమ ప్రధాని కేపీ శర్మ ఒలి రాజీనామా

హింసాత్మక నిరసనల కారణంగా నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఒలి రాజీనామా చేశారు. నిరసనకారులు ప్రధాని నివాసాన్ని, ప్రభుత్వ కార్యాలయాలను తగులబెట్టారు. నిరసనల నడుమ మంత్రులను సైన్యం హెలికాప్టర్లలో తరలించింది.,జాతీయ – అంతర్జాతీయ న్యూస్ Source

తన సొంత దేశంలో నిరసనలపై ఘాటుగా స్పందించిన బాలీవుడ్ నటి.. ఇది ఓ

తన సొంత దేశంలో నిరసనలు, వాళ్లపై ఫైరింగ్ జరపడంపై బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా ఘాటుగా స్పందించింది. నేపాల్ కు ఇది ఓ బ్లాక్ అంటూ ఆమె చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఖాట్మాండులో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే.,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ Source