రాష్ట్రంలో శాంతిభద్రతలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీల సమావేశంలో మాట్లాడిన ఆయన.. పెట్టుబడులకు శాంతిభద్రతలే కీలకమన్నారు. రాజకీయ ముసుగులో నేరాలను ఉపేక్షించొద్దని తెలిపారు. రియాక్ట్, రీచ్, రెస్పాండ్, రిజల్ట్ విధానం పాటించాలని సూచించారు.