భారత 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్

మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ మన దేశానికి 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.