సాదాబైనామాల క్రమబద్ధీకరణ

సాదా బైనామాలపై ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి లోకేష్ కుమార్ జీఓ నెంబర్ 106 పేరుతో బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సాదా బైనామా క్రమబద్ధీకరణ కోసం 9.89 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. సుమారు 11లక్షల ఎకరాలకు 13 బీ ప్రొసీడింగ్స్ జారీ అయ్యే అవకాశం ఉంది.