నేపాల్‌లో చిక్కుకుపోయిన 261 మంది తెలుగు పర్యాటకులు.. రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు!

జనరేషన్ జెడ్ నిరసనలతో నేపాల్ అట్టుడుకిపోతున్న విషయం తెలిసిందే. అక్కడ అనే మంది భారతీయ పర్యాటకులు చిక్కుతున్నారు. అందులో సుమారు 261 మంది తెలుగువారు ఉన్నారు. వారిని రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది